Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

సీఎం లేని వేళ... అసమ్మతి స్వరాల సైరన్

CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కొలువుదీరిన కన్నెపల్లి తల్లి.. జనారణ్యమైన మేడారం

లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ చుట్టూరా పచ్చని అడవితో అలరారే మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర తొలిఘట్టానికి అంకురార్పణ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్ల బకాయిలు 11,500 కోట్లు.. శాపంగా మారిన ఐఎఫ్ఎంఐఎస్

ఇది డబ్బుల కథ కాదు జీవితాల కథ! ఇది ఫైళ్ల కథ కాదు ఫ్యామిలీల కథ! తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడో బకాయిల బాంబ్ మీద కూర్చున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏకంగా 11,500 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ప్రతి నెలా ఇంకో 300 కోట్ల రూపాయలు బకాయిల జాబితాలో చేరుతున్నాయి! విడుదల చేస్తోంది ఎంత? కేవలం 700 కోట్లు మాత్రమే! ఇది పరిపాలనా వైఫల్యమా? లేదా IFMIS సిస్టమ్ ఫెయిల్యూరా? లేదా ఉద్యోగుల డబ్బుల మీద నిర్లక్ష్యమా?

Telangana Secretariat amid employee and pensioner pending bills crisis

సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన నేతలు వీళ్లే..

సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు పలువురు భారత రాజకీయ నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద ఘటనలపై ప్రత్యేక కథనం.

Ajit Pawar Plane Crash

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Ajit Pawar

అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్

అజిత్ పవార్ ప్రమాదంలో మరణించిన యువ పైలట్ శాంభవి పాఠక్! న్యూజిలాండ్‌లో శిక్షణ. వీఐపీల జెట్ నడపడంలో దిట్ట. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ప్రతిభావంతురాలు.

Captain Shambhavi Pathak

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గ్లామర్‌కు దూరంగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంటి?

Sai Pallavi | మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటి సాయి పల్లవి. నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తక్కువ మేకప్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అరుదైన హీరోయిన్‌గా నిలిచారు. “మేకప్ లేకున్నా అందంగా కనిపించే నటి ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవే” అని అభిమానులు చెబుతుంటారు.