- వాటి సంరక్షణకు ఈవో ఆదేశం విధాత : తిరుపతి లోని అలిపిరి, బాలాజీ లింక్ బస్టాండ్, రుయ, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల వద్ద తిరుగుతున్న వీధి పశువులను గోశాలకు తరలించాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సంచరించే పశువుల వల్ల భక్తులు, రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవో ఆదేశాల మేరకు ఎస్వీ గోశాల సిబ్బంది గత రెండు రోజులుగా […]

- వాటి సంరక్షణకు ఈవో ఆదేశం

విధాత : తిరుపతి లోని అలిపిరి, బాలాజీ లింక్ బస్టాండ్, రుయ, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల వద్ద తిరుగుతున్న వీధి పశువులను గోశాలకు తరలించాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సంచరించే పశువుల వల్ల భక్తులు, రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవో ఆదేశాల మేరకు ఎస్వీ గోశాల సిబ్బంది గత రెండు రోజులుగా పశువులను గోశాలకు తరలించి నీరు, మేత, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Updated On 15 April 2021 9:09 AM GMT
subbareddy

subbareddy

Next Story