ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ముగిసిన వాదనలు.జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 27న తీర్పు వెలువరించనున్న కోర్టు.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 చార్జ్ షీట్లు నమోదు చేసిందని పిటిషనర్ వాదనలు.ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ1గా ఉన్నారని పిటిషనర్ వాదనలు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ముగిసిన వాదనలు.జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 27న తీర్పు వెలువరించనున్న కోర్టు.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 చార్జ్ షీట్లు నమోదు చేసిందని పిటిషనర్ వాదనలు.ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ1గా ఉన్నారని పిటిషనర్ వాదనలు.

Updated On 22 April 2021 8:40 AM GMT
subbareddy

subbareddy

Next Story