వైసీపీ వారు ఉప ఎన్నికల్లో డబ్బు లు పంచడం నిన్నటి నుంచే మొదలుపెట్టారు…25 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయి..స్పెషల్ స్టేటస్ తేవడం పక్కన పెడితే మద్యం లో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకువచ్చిన ఘనత వైసిపి వారిది….వివేకా హత్య జరిగిన తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చింది విజయ సాయి రెడ్డి…ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధం..వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా కోసం […]

వైసీపీ వారు ఉప ఎన్నికల్లో డబ్బు లు పంచడం నిన్నటి నుంచే మొదలుపెట్టారు…25 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయి..స్పెషల్ స్టేటస్ తేవడం పక్కన పెడితే మద్యం లో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకువచ్చిన ఘనత వైసిపి వారిది….వివేకా హత్య జరిగిన తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చింది విజయ సాయి రెడ్డి…ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధం..వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడుతాం…చంద్రబాబు, లోకేష్ లకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది…ఇప్పటికే మూడు సింహాలు పార్లమెంట్ లో ఉన్నాయి…ఇప్పడు పనబాక లక్ష్మీ ని ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నాలుగవ సింహం కూడా పార్లమెంట్ లో అడుగుపెడుతుంది…

Updated On 12 April 2021 9:06 AM GMT
subbareddy

subbareddy

Next Story