రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడు. ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు.శాడిస్ట్ జగన్ రెడ్డి.దళితులని వేధించి,చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారు. శాడిస్ట్ జగన్ రెడ్డి అని నేను కోపంతో అనడం లేదు రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మీకు చెబుతా మీరే నిర్ణయించండి ఆయన సీఎం జగన్ రెడ్డో…శాడిస్ట్ జగన్ రెడ్డో. దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఎంతో మంది […]


రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడు.
 ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు.శాడిస్ట్ జగన్ రెడ్డి.దళితులని వేధించి,చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారు.
 శాడిస్ట్ జగన్ రెడ్డి అని నేను కోపంతో అనడం లేదు రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మీకు చెబుతా మీరే నిర్ణయించండి ఆయన సీఎం జగన్ రెడ్డో…శాడిస్ట్ జగన్ రెడ్డో.
 దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
 ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ రెడ్డి బలితీసుకున్నాడు.
 డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టింది.
 నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారు.పిచ్చోడనే ముద్ర వేసారు.
 ఆసుపత్రి లో ఉన్న లోపాలు బయటపెట్టినందుకే స్థానిక ఎమ్మెల్యే తనని టార్గెట్ చేసారని డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు.
 సుధాకర్ గారి విషయంలో ప్రభుత్వం,పోలీసులు వ్యవహరించిన తీరుని వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారు రాసిన లేఖ ను హై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
 గాయాలు,ఆయన మానసిక స్థితి పై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికల పై ఆగ్రహం వ్యక్తం చేసి హై కోర్టు సీబీఐ దర్యాప్తు కి ఆదేశించింది.
 అయినా ఈ శాడిస్ట్ జగన్ రెడ్డి డాక్టర్ గారిని ప్రశాంతగా ఉండనివ్వలేదు.మంత్రులు నేరుగా బెదిరింపులకు దిగారు.తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు అని బెదిరించారు.
 జూన్ 6,2020 న సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది.సెప్టెంబర్ 2 ,2020 న డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హై కోర్టుకి నివేదిక అందజేసింది.
 న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం.ఆఖరికి ఆయన చనిపోయిన తరువాత కూడా శాడిస్ట్ జగన్ రెడ్డి వదలలేదు.
 డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది.ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయ్యాలి.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి ప్రభుత్వం అందజేయ్యాలి.
 ఒక్కటి కాదు రెండు కాదు అనేక ఘటనలు.తూర్పుగోదావరి జిల్లా లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు.
 చీరాల లో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారు.
 లిక్కర్ మాఫియా గురించి మాట్లాడి జగన్ బ్రాండ్స్ పేరుతో జరుగుతున్న దోపిడీ బయటపెట్టినందుకు చిత్తూరు జిల్లా లో ఓం ప్రతాప్ ని చంపేశారు.
 చిత్తూరు జిల్లా లో వైకాపా నాయకుల అవినీతి కి సహకరించలేదని డాక్టర్ అనితా రాణి గారిని వేధించారు.
 జగన్ రెడ్డి గారి సొంత జిల్లా లో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే పట్టించుకోలేదు.
 దళితులంటే జగన్ రెడ్డికి ఎంత చిన్న చూపో ఈ ఘటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చు.
 ఇప్పటికైనా దళితుల పై దాడులు ఆపాలి.అంబెద్కర్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలి.
మారకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో వేసి శాడిస్ట్ జగన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడు.
 ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు.శాడిస్ట్ జగన్ రెడ్డి.దళితులని వేధించి,చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారు.
 శాడిస్ట్ జగన్ రెడ్డి అని నేను కోపంతో అనడం లేదు రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మీకు చెబుతా మీరే నిర్ణయించండి ఆయన సీఎం జగన్ రెడ్డో…శాడిస్ట్ జగన్ రెడ్డో.
 దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
 ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ రెడ్డి బలితీసుకున్నాడు.
 డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టింది.
 నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారు.పిచ్చోడనే ముద్ర వేసారు.
 ఆసుపత్రి లో ఉన్న లోపాలు బయటపెట్టినందుకే స్థానిక ఎమ్మెల్యే తనని టార్గెట్ చేసారని డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు.
 సుధాకర్ గారి విషయంలో ప్రభుత్వం,పోలీసులు వ్యవహరించిన తీరుని వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారు రాసిన లేఖ ను హై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
 గాయాలు,ఆయన మానసిక స్థితి పై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికల పై ఆగ్రహం వ్యక్తం చేసి హై కోర్టు సీబీఐ దర్యాప్తు కి ఆదేశించింది.
 అయినా ఈ శాడిస్ట్ జగన్ రెడ్డి డాక్టర్ గారిని ప్రశాంతగా ఉండనివ్వలేదు.మంత్రులు నేరుగా బెదిరింపులకు దిగారు.తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు అని బెదిరించారు.
 జూన్ 6,2020 న సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది.సెప్టెంబర్ 2 ,2020 న డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హై కోర్టుకి నివేదిక అందజేసింది.
 న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం.ఆఖరికి ఆయన చనిపోయిన తరువాత కూడా శాడిస్ట్ జగన్ రెడ్డి వదలలేదు.
 డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది.ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయ్యాలి.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి ప్రభుత్వం అందజేయ్యాలి.
 ఒక్కటి కాదు రెండు కాదు అనేక ఘటనలు.తూర్పుగోదావరి జిల్లా లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు.
 చీరాల లో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారు.
 లిక్కర్ మాఫియా గురించి మాట్లాడి జగన్ బ్రాండ్స్ పేరుతో జరుగుతున్న దోపిడీ బయటపెట్టినందుకు చిత్తూరు జిల్లా లో ఓం ప్రతాప్ ని చంపేశారు.
 చిత్తూరు జిల్లా లో వైకాపా నాయకుల అవినీతి కి సహకరించలేదని డాక్టర్ అనితా రాణి గారిని వేధించారు.
 జగన్ రెడ్డి గారి సొంత జిల్లా లో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే పట్టించుకోలేదు.
 దళితులంటే జగన్ రెడ్డికి ఎంత చిన్న చూపో ఈ ఘటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చు.
 ఇప్పటికైనా దళితుల పై దాడులు ఆపాలి.అంబెద్కర్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలి.
మారకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో వేసి శాడిస్ట్ జగన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని నారాలోకేష్ అన్నారు.

Updated On 24 May 2021 11:18 AM GMT
subbareddy

subbareddy

Next Story