విధాత: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఆయన.. కుప్పంలో పర్యటించనున్నారు.బహిరంగ సభలో పాల్గొననున్నారు.

విధాత: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది.

ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఆయన.. కుప్పంలో పర్యటించనున్నారు.బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Updated On 29 Oct 2021 4:25 AM GMT
subbareddy

subbareddy

Next Story