విధాత‌: బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి కాని రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తుందని బీజేపి రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.బద్వేలు బస్తీ లా లేదు….గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారన్నారు.టిడిపి శ్రేణులను కలిసి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారు.టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి.బిజెపి కి ఏజెంట్లు కూడా ఉండరని […]

విధాత‌: బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి కాని రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తుందని బీజేపి రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.బద్వేలు బస్తీ లా లేదు….గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారన్నారు.టిడిపి శ్రేణులను కలిసి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారు.టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి.బిజెపి కి ఏజెంట్లు కూడా ఉండరని వైసీపీ నేతలు అంటున్నారు.స్వచ్చందంగా బీజేపీ తరపున ఏజెంట్లు గా కూర్చోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు.ఓటర్లను వలేంటీర్ల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.బద్వేలు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలని, పెద్దిరెడ్డి బద్వేలు అభివృద్ధి పై చర్చకు రావాలని సోమువీర్రాజు అన్నారు.

Updated On 22 Oct 2021 10:33 AM GMT
subbareddy

subbareddy

Next Story