విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం డిల్లీకి వెళ్ల‌నున్నారు.బాబు కు అమిత్‌ షా అపాయింట్మెంట్ ఇవ్వ‌డంతో కేంద్ర హోంమంత్రి ని కలిసి టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు.

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం డిల్లీకి వెళ్ల‌నున్నారు.బాబు కు అమిత్‌ షా అపాయింట్మెంట్ ఇవ్వ‌డంతో కేంద్ర హోంమంత్రి ని కలిసి టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు.

Updated On 20 Oct 2021 10:53 AM GMT
subbareddy

subbareddy

Next Story