విధాత:ఏపీలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టండి.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయలేదు.అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలి.జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలి.ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి.కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించండి. రామకృష్ణ.

విధాత:ఏపీలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టండి.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయలేదు.అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలి.జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలి.ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి.కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించండి.

  • రామకృష్ణ.
Updated On 17 Aug 2021 4:36 AM GMT
Venkat

Venkat

Next Story