విధాత:మద్యం షాపుల వద్ద భారీగా జనం చేరుతున్నారు. వారికి ఉన్న స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యేలకు లేదా? ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తోంది.. తిని ఇంట్లో కూర్చోడానికి కాదు, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది.వ్యాక్సిన్ కోసం కేంద్రానికి రాష్ట్రం లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ల పైనే ఆధారపడుతోంది : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

విధాత:మద్యం షాపుల వద్ద భారీగా జనం చేరుతున్నారు. వారికి ఉన్న స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యేలకు లేదా? ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తోంది.. తిని ఇంట్లో కూర్చోడానికి కాదు, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది.
వ్యాక్సిన్ కోసం కేంద్రానికి రాష్ట్రం లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ల పైనే ఆధారపడుతోంది : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

Updated On 24 May 2021 7:17 AM GMT
subbareddy

subbareddy

Next Story