కృష్ణాజిల్లా,విధాత‌: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్య‌క్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే త‌న‌ భార్య అనారోగ్యంతో మృతి చెంద‌గా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.

కృష్ణాజిల్లా,విధాత‌: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్య‌క్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే త‌న‌ భార్య అనారోగ్యంతో మృతి చెంద‌గా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.

Updated On 1 Sep 2021 6:21 AM GMT
subbareddy

subbareddy

Next Story