విధాత‌: తాళ్లరేవు పీ హెచ్ సి లోని ఫార్మసిస్ట్ నిర్లక్ష్యంతో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మించింది.తాళ్లరేవు శివారు రత్నవారి పేటకు చెందిన రాజశేఖర్ దుర్గ దంపతుల ఇద్దరు పిల్లలకు జ్వరం, దగ్గు రావడం తో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.అక్క‌డ వారికి కాలంచెల్లిన మందులు ఇవ్వడంతో పరిస్థితి విషమం.ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు.

విధాత‌: తాళ్లరేవు పీ హెచ్ సి లోని ఫార్మసిస్ట్ నిర్లక్ష్యంతో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మించింది.తాళ్లరేవు శివారు రత్నవారి పేటకు చెందిన రాజశేఖర్ దుర్గ దంపతుల ఇద్దరు పిల్లలకు జ్వరం, దగ్గు రావడం తో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.అక్క‌డ వారికి కాలంచెల్లిన మందులు ఇవ్వడంతో పరిస్థితి విషమం.ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు.

Updated On 1 Sep 2021 4:40 AM GMT
subbareddy

subbareddy

Next Story