విధాత‌: గంజాయిపై నిషేధం క‌ట్టు దిట్టం అవ్వ‌డంతో స్మ‌గ్ల‌ర్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం ఇబ్బందిగా మారింది.దీంతో కొత్త త‌ర‌హా మార్గాలు వెతుకుతున్నారు.అయితే విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు గంజాయి సర‌ఫ‌రా చేసేందుకు కేటుగాల్లు అమోజాన్ ద్వారా ఆన్ లైన్ లో కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అక్ర‌మ ర‌వాణ చేస్తున్నారు.కాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ బెండీ పోలీసులు గుర్తించి కేసు న‌మోదు చేసి విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉద్యోగి వెంకటేష్ మరో […]

విధాత‌: గంజాయిపై నిషేధం క‌ట్టు దిట్టం అవ్వ‌డంతో స్మ‌గ్ల‌ర్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం ఇబ్బందిగా మారింది.దీంతో కొత్త త‌ర‌హా మార్గాలు వెతుకుతున్నారు.అయితే విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు గంజాయి సర‌ఫ‌రా చేసేందుకు కేటుగాల్లు అమోజాన్ ద్వారా ఆన్ లైన్ లో కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అక్ర‌మ ర‌వాణ చేస్తున్నారు.కాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ బెండీ పోలీసులు గుర్తించి కేసు న‌మోదు చేసి విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉద్యోగి వెంకటేష్ మరో ఇద్దరని అరెస్ట్ చేశారు.కేసు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్న‌ట్లు తెలిపారు.

Updated On 24 Nov 2021 3:54 AM GMT
subbareddy

subbareddy

Next Story