విధాత‌:కర్నూల్ జిల్లా నంద్యాల లో మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపుతుంది. యూట్యూబ్ ఛానల్ న్యూస్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేశవ్ అనే వ్య‌క్తిని కొద్దిసేపటి క్రితం దారుణంగా హత్య చేసిన దుండ‌గులు. హత్యకు గురైన v5 రిపోర్టర్ కేశవ్ మృత దేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డి.ప్రత్యక్ష సాక్షి తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.V5 రిపోర్టర్ చెన్న కేశవ్ ను కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని తమ్ముడు నాని సౄడ్రైవర్ తో పొడిచి చంపినట్లు ప్రాథమిక […]

విధాత‌:కర్నూల్ జిల్లా నంద్యాల లో మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపుతుంది. యూట్యూబ్ ఛానల్ న్యూస్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేశవ్ అనే వ్య‌క్తిని కొద్దిసేపటి క్రితం దారుణంగా హత్య చేసిన దుండ‌గులు.

హత్యకు గురైన v5 రిపోర్టర్ కేశవ్ మృత దేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డి.ప్రత్యక్ష సాక్షి తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.V5 రిపోర్టర్ చెన్న కేశవ్ ను కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని తమ్ముడు నాని సౄడ్రైవర్ తో పొడిచి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.. సుబ్బయ్య చేసే చట్టవ్యతిరేకమైన పనులను రిపోర్ట్ చేశారనే కారణంతోనే చెన్న కేశవ్ ను చంపారన్నారు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం,నిందితులను త్వరలోనే పట్టుకుంటాము.ప్రతి డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వారు వుంటారు వారిని వేరివేస్తాం అని ఎస్పీ వెల్ల‌డించారు.

Updated On 9 Aug 2021 4:29 AM GMT
subbareddy

subbareddy

Next Story