విధాత: మణప్పురం గోల్డ్ సంస్థకు ముప్పై లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు.సంస్థ ఉన్నతాధికారినంటూ హిమాయత్నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేసి.. వారి లాగిన్ ఐడీ పాస్వర్డ్ తీస్కుని ముప్పై లక్షలు కాజేసిన కేటుగాళ్లు..ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించిన కేటుగాళ్ళు వారి ఐడీలనుండి లాగిన్ అయి పదిహేను లక్షల చొప్పున కాజేసినట్లు గుర్తించిన సంస్థ ఉన్నతాధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.

విధాత: మణప్పురం గోల్డ్ సంస్థకు ముప్పై లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు.సంస్థ ఉన్నతాధికారినంటూ హిమాయత్నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేసి.. వారి లాగిన్ ఐడీ పాస్వర్డ్ తీస్కుని ముప్పై లక్షలు కాజేసిన కేటుగాళ్లు..ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించిన కేటుగాళ్ళు వారి ఐడీలనుండి లాగిన్ అయి పదిహేను లక్షల చొప్పున కాజేసినట్లు గుర్తించిన సంస్థ ఉన్నతాధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.

Updated On 25 Jun 2021 6:13 AM GMT
Venkat

Venkat

Next Story