విధాత‌(గుంటూరు): సంగం డెయిరీ కేసులో ఇద్దరు నిందితుల బెయిల్‌ పిటిషన్లను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం తిరస్కరించింది. ధూళిపాళ్ల నరేంద్ర, గోపాల కృష్ణ బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. సంగం డెయిరీ కేసులో గురునాథానికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

విధాత‌(గుంటూరు): సంగం డెయిరీ కేసులో ఇద్దరు నిందితుల బెయిల్‌ పిటిషన్లను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం తిరస్కరించింది. ధూళిపాళ్ల నరేంద్ర, గోపాల కృష్ణ బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. సంగం డెయిరీ కేసులో గురునాథానికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated On 8 May 2021 4:39 AM GMT
subbareddy

subbareddy

Next Story