విధాత: జన్మభూమి రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి రైల్వే స్టేషన్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.మృతుడిని శ్రీకాకుళం జిల్లా వాసిగా గుర్తించారు. రైల్వే పోలీసులు బంధువుల కు సమాచారం అందించారు.

విధాత: జన్మభూమి రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి రైల్వే స్టేషన్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు.

అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.మృతుడిని శ్రీకాకుళం జిల్లా వాసిగా గుర్తించారు. రైల్వే పోలీసులు బంధువుల కు సమాచారం అందించారు.

Updated On 28 Feb 2023 11:48 AM GMT
Somu

Somu

Next Story