విధాత: కొండచిలువ జంతువులను సహజంగానే మింగేసి తన ఆకలిని తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు మనషులను కూడా మింగేస్తుంది. ఓ 52 ఏండ్ల మహిళను కొండచిలువ మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియా లోని జంబి ప్రావిన్స్ లో వెలుగు చూసింది. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ ఇవ్వను: పూరీ ఫైర్! గత ఆదివారం మహిళా తేయాకు తోటల్లో పని నిమిత్తం ఇంటి నుంచి బయల్దేరింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ […]

విధాత: కొండచిలువ జంతువులను సహజంగానే మింగేసి తన ఆకలిని తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు మనషులను కూడా మింగేస్తుంది. ఓ 52 ఏండ్ల మహిళను కొండచిలువ మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియా లోని జంబి ప్రావిన్స్ లో వెలుగు చూసింది.

ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ ఇవ్వను: పూరీ ఫైర్!

గత ఆదివారం మహిళా తేయాకు తోటల్లో పని నిమిత్తం ఇంటి నుంచి బయల్దేరింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తేయాకు తోటల్లో వెతికినా మహిళా ఆచూకీ లభించలేదు. చివరకు మహిళా అదృశ్య ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

‘యశోద’ ట్రైలర్: సరొగసి మదర్‌గా సమంత! నయనతారకు ఫుల్‌ సఫోర్ట్‌

కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ ఎక్కడ లభించలేదు. ఐతే ఓ పోలీస్ బృందానికి కొండచిలువ కంటపడింది. దాని కడుపు అభి ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. నిపుణుల సాయంతో కొండచిలువను కట్ చేయగా 52 ఏండ్ల మహిళా బయట పడింది. ఇది చూసి పోలీసులు, కుటుంబ సభ్యులు ఓక్కసారిగా షాక్ అయ్యారు.

Updated On 27 Oct 2022 5:10 PM GMT
Somu

Somu

Next Story