Wednesday, March 29, 2023
More
    Homelatestరేవంత్ అలా అనాల్సింది కాదు.. ప్రగతిభవన్ ప్రజల ఆస్తి: MP కోమటిరెడ్డి

    రేవంత్ అలా అనాల్సింది కాదు.. ప్రగతిభవన్ ప్రజల ఆస్తి: MP కోమటిరెడ్డి

    విధాత‌: నల్గొండలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న BRS పార్టీ కార్యాలయాన్ని తాము అధికారంలోకి వస్తే అక్కడి నుం వేరే చోటికి తరలిస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

    గురువారం నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం అక్రమంగా ప్రభుత్వ స్థలం ఆక్రమించే చేపట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది అక్కడ ఉండబోదన్నారు.

    ప్రగతి భవన్‌ను పేల్చేయాల్సిందంటూ రేవంత్ రెడ్డి వాఖ్యానించకుండా ఉండాల్సిందన్నారు. ప్రగతిభవన్ కేసీఆర్ సొంత ఆస్తి కాదని అది ప్రజల ఆస్తి అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానిని ప్రజా దర్బార్‌గానో, ఆసుపత్రి గానో మారుస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని అన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular