Thursday, March 23, 2023
More
    HomelatestKrishna Water | మళ్లీ తెరపైకి కృష్ణా జలాల వివాదం

    Krishna Water | మళ్లీ తెరపైకి కృష్ణా జలాల వివాదం

    విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల (Krishna Water) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేటాయించిన కోటాకు మించి కృష్ణా జలాలు అధికంగా వాడారని రెండు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు కృష్ణా బోర్డుకు పరస్పర పిర్యాదులు చేసుకున్నారు.

    ఏపీ 66% వాటాకి బదులు 75% జలాలు వినియోగించిందని, తెలంగాణ 36% వాటాకి బదులు 48% వాడారనీ ఒకరిపై ఒకరు ఆరోపణలతో బోర్డులో ఫిర్యాదు చేశారు. వేసవికాలం పెరగనున్న విద్యుత్ నీటి వినియోగం అవసరాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వివాదం మరింత మూదిరే అవకాశం కనిపిస్తుంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular