విధాత: గో సంరక్షణ విషయంలో బీజేపీ చెప్పేదానికి చేతలకు పొంతన ఉండదు అనేదానికి ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తుంది. గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిటబుల్ ట్రస్ట్‌లు, కాటిల్ పౌండ్స్‌లు ఆ రాష్ట్ర వీధుల్లో వేలాది ఆవులను వదిలి తమ నిరసనను వ్యక్తం చేశాయి. View this post on Instagram A post shared by Hindustan Times (@hindustantimes) గోసంరక్షణ కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించలేదని.. […]

విధాత: గో సంరక్షణ విషయంలో బీజేపీ చెప్పేదానికి చేతలకు పొంతన ఉండదు అనేదానికి ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తుంది.

గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిటబుల్ ట్రస్ట్‌లు, కాటిల్ పౌండ్స్‌లు ఆ రాష్ట్ర వీధుల్లో వేలాది ఆవులను వదిలి తమ నిరసనను వ్యక్తం చేశాయి.

గోసంరక్షణ కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించలేదని.. అందుకే ఇలా తమ నిరసనను వ్యక్తం చేశామని నిరసనకారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది.

Updated On 27 Sep 2022 7:20 PM GMT
krs

krs

Next Story