Friday, April 19, 2024
దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా సాగింది. 21 రాష్ట్రాలు.. 102 స్థానాలలో పోలింగ్ జరిగింది
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు తాగునీటి కేటాయింపులు చేస్తూ కేఆర్ఎంబీ(కృష్ణానది యాజమాన్య బోర్డు) నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది