కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు కన్నుమూశాడు. సీనియర్ జర్నలిస్టు చింత నాగరాజు కరోనా వ్యాధి తో పోరాడుతూ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు.దుబ్బాక పట్టణానికి చెందిన చింత నాగరాజు సిద్దిపేట ఈనాడు దినపత్రికలో పని చేస్తున్నారు.వారం రోజుల క్రితం కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.

కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు కన్నుమూశాడు.

సీనియర్ జర్నలిస్టు చింత నాగరాజు కరోనా వ్యాధి తో పోరాడుతూ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు.దుబ్బాక పట్టణానికి చెందిన చింత నాగరాజు సిద్దిపేట ఈనాడు దినపత్రికలో పని చేస్తున్నారు.వారం రోజుల క్రితం కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.

Updated On 21 April 2021 10:27 AM GMT
subbareddy

subbareddy

Next Story