కాంగ్రెసుకు ఓటేసినా,తెరాసకు ఓటేసినా రెండు ఒకటే,తెలంగాణాలో కుటుంబ పెత్తనం సాగుతోంది.ఒకటి ఒవైసి కుటుంబం,మరొకటి కెసిఆర్ కుటుంబం.తెరాస,కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని సాగర్ ప్రజలను కోరుతున్నా,తెరాస రాష్ట్రాన్ని అప్పులకుప్పల మార్చింది.మోడీ ప్రధాని అయ్యాక కరెంటు ,ఎరువుల కొరత తీరింది.రైతులకు,పొదుపు సంఘాలకు కేంద్రం నిధులిస్తుంది.కేంద్రం ఉచితంగా కరోనా వాక్సిన్ ఇస్తోంది.రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.

కాంగ్రెసుకు ఓటేసినా,తెరాసకు ఓటేసినా రెండు ఒకటే,తెలంగాణాలో కుటుంబ పెత్తనం సాగుతోంది.ఒకటి ఒవైసి కుటుంబం,మరొకటి కెసిఆర్ కుటుంబం.తెరాస,కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని సాగర్ ప్రజలను కోరుతున్నా,తెరాస రాష్ట్రాన్ని అప్పులకుప్పల మార్చింది.మోడీ ప్రధాని అయ్యాక కరెంటు ,ఎరువుల కొరత తీరింది.రైతులకు,పొదుపు సంఘాలకు కేంద్రం నిధులిస్తుంది.కేంద్రం ఉచితంగా కరోనా వాక్సిన్ ఇస్తోంది.రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.

Updated On 10 April 2021 6:42 AM GMT
subbareddy

subbareddy

Next Story