విధాత: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వేబ్రిడ్జి వద్ద నుంచి లారీని రివర్స్ చేస్తు జాతీయరహదారిపైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వాసి హరీశ్ కాగా.. మరో ఇద్దరు హైదరాబాద్ రామాంతపూర్ వాసులు. పట్టంపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఏసీ మెకానిక్గా యువకులు పని చేస్తున్నారు.
విధాత: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వేబ్రిడ్జి వద్ద నుంచి లారీని రివర్స్ చేస్తు జాతీయరహదారిపైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వాసి హరీశ్ కాగా.. మరో ఇద్దరు హైదరాబాద్ రామాంతపూర్ వాసులు. పట్టంపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఏసీ మెకానిక్గా యువకులు పని చేస్తున్నారు.