విధాత‌: ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి ప్రతీ గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారణ జరపనుంది.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్వయంగా ఈ కేసులను విచారణ చేపట్టనున్నారు. మంగళవారం హైకోర్టు మొదటి ధర్మాసనంలో కేసులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరపనున్నారు. రెండో ధర్మాసనంలో జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ జి.శ్రీదేవి విచారణ […]

విధాత‌: ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి ప్రతీ గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారణ జరపనుంది.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్వయంగా ఈ కేసులను విచారణ చేపట్టనున్నారు.

మంగళవారం హైకోర్టు మొదటి ధర్మాసనంలో కేసులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరపనున్నారు. రెండో ధర్మాసనంలో జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ జి.శ్రీదేవి విచారణ జరపనున్నారు.

Updated On 30 Aug 2021 4:34 AM GMT
subbareddy

subbareddy

Next Story