ఆస్పత్రిలో 60 మంది రోగులు…. 60 బెడ్స్ లో ఉండి కరోనా కు చికిత్స పొందుతున్నారు.
60 మంది రోగులకు కేవలం రెండు కామన్ టాయిలెట్ లు మాత్రమే ఉన్నాయి.టాయిలెట్ కోసం కరోనా రోగులు వెయిటింగ్ ఉండలేక బెడ్స్ పైనే మల, మూత్ర విసర్జనలు.
భరించలేని దుర్గంధంతో కరోనా రోగులు నరకం అనుభవిస్తున్నారు.ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ పట్టించుకోని ఆసుపత్రి మేనేజ్ మెంట్.