Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

‘రామాయణ’ ట్రైలర్ 24న విడుదల

‘రామాయణ’ ట్రైలర్ 24న విడుదల

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ‘రామాయణ’ చిత్రం అధికారిక ట్రైలర్‌ను ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ సమస్యతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మూడు గంటల పాటు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

నన్ను చంపితే..ఇరాన్ ఉనికి మాయమే :ట్రంప్

నన్ను చంపితే..ఇరాన్ ఉనికి మాయమే :ట్రంప్

తన హత్యకు కుట్ర ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ఇరాన్ నన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. 1000 క్షిపణులు ఒక్కసారిగా విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్‌లో పోస్ట్‌పెట్టారు.

భారత నౌకాదళంలో సరికొత్త యుద్ధనౌక ‘మహేంద్రగిరి’

భారత నౌకాదళంలో సరికొత్త యుద్ధనౌక ‘మహేంద్రగిరి’

భారత నౌకాదళంలోకి సరికొత్త యుద్ధనౌక 'INS మహేంద్రగిరి' చేరింది. 'మహేంద్రగిరి' చేరిక..భారతదేశ సముద్ర సరిహద్దు రక్షణ బలగాల శక్తిని మరింత బలోపేతం చేయనుంది.

న్యూజిలాండ్ లో ప్రధాని మోదీకి ‘హాకా’ స్వాగతం వైరల్

న్యూజిలాండ్ లో ప్రధాని మోదీకి ‘హాకా’ స్వాగతం వైరల్

న్యూజిలాండ్‌ పర్యటనలో మావోరీ తెగకు చెందిన సంప్రదాయ 'హాకా' నృత్యంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీకి లభించిన స్వాగతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి దారుణ హత్య

ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం చేతిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు.