Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ వారణాసి ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. RRR విజయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది