Vidhaatha

Latest Telugu News

Menu Icon

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.

విధాత ప్రత్యేకం

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

టీడీపీ ఇక కరివేపాకేనా! లోకేశ్‌ బాబు సీఎం కావడం కష్టమేనా?

మొన్నటి దాకా చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ పార్టీల మద్దతు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఇప్పుడు ఉన్నపళాన 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు తోడైంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుందా? జనసేనానికి జాక్‌ పాట్‌ లభిస్తుందా? లోకేశ్‌ ఆశలకు బ్రేక్‌ పడుతుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పెంపుడు కుక్క మృతి

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పెంపుడు కుక్క మృతి

కాకినాడ జిల్లా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క జీపీఎస్ ట్రాకింగ్ అనంతరం మృతి చెందడంతో దర్యాప్తులో కొత్త సందేహాలు నెలకొన్నాయి.

వర్క్ ఫ్రమ్ బైక్ అవసరమా..? : సీపీ సజ్జనార్ ఫైర్

వర్క్ ఫ్రమ్ బైక్ అవసరమా..? : సీపీ సజ్జనార్ ఫైర్

బైక్‌పై ప్రయాణిస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న యువకుడి వీడియోపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలు ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

కూలిన భారత్ వాయుసేన విమానం..ఐదుగురి దుర్మరణం

కూలిన భారత్ వాయుసేన విమానం..ఐదుగురి దుర్మరణం

అస్సాంలోని జోర్హాట్ వాయుసేన స్థావరం వద్ద భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 రవాణా విమానం ప్రమాదానికి గురై పైలట్ సహా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.

వందే భారత్ జర్నీ ఓ అద్బుతం : సోనూ సూద్

వందే భారత్ జర్నీ ఓ అద్బుతం : సోనూ సూద్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన సోనూ సూద్ ఈ జర్నీ అద్భుతమని కొనియాడారు. రైలు సౌకర్యాలు, ఆహారం, సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ భారతీయ రైల్వేలకు కృతజ్ఞతలు తెలిపారు.

స్టంట్స్ చేస్తూ.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి!

స్టంట్స్ చేస్తూ.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి!

ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే పర్వతాలను ఎక్కుతూ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా పేరొందిన అల్-ఖాఖా స్టంట్లు చేసే క్రమంలో పట్టు తప్పి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.