Vidhaatha

Latest Telugu News

Menu Icon

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

టీడీపీ ఇక కరివేపాకేనా! లోకేశ్‌ బాబు సీఎం కావడం కష్టమేనా?

మొన్నటి దాకా చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ పార్టీల మద్దతు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఇప్పుడు ఉన్నపళాన 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు తోడైంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుందా? జనసేనానికి జాక్‌ పాట్‌ లభిస్తుందా? లోకేశ్‌ ఆశలకు బ్రేక్‌ పడుతుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?

విధాత ప్రత్యేకం

మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?

రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురికావడం కాంగ్రెస్‌లో కాక రేపుతున్నది. నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల విషయాలు ఎంపీ ఎన్నికల కమిషన్‌కు ఎలా చేరాయన్న విషయంలో ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తున్నది. ఈ వ్యవహారం ఎవరికి చుట్టుకుంటుందోనన్న చర్చలు సాగుతున్నాయి.

విధాత ప్రత్యేకం

ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి

దేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తుంటారు. వానకాలంతో పోల్చితే యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరత తక్కువగా ఉండటం, కనీస మద్ధతు ధర తక్కువ లభించడం మూలంగా సాగు అంతగా చేయరు. గత వానకాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వరిసాగు బాగా జరిగింది. దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా వరి సాగు చేయడంలో ముందంజలో ఉన్నాయి. వినియోగానికి మించి వస్తున్న దిగుబడిని నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పాడిపంటలు

ముఖ్యాంశాలు

క్రికెట్ కు కేన్ మామా(విలియమ్సన్) రిటైర్మెంట్

క్రికెట్ కు కేన్ మామా(విలియమ్సన్) రిటైర్మెంట్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 16 ఏళ్ల కెరీర్‌లో 19 వేలకుపైగా పరుగులు చేసి కివీస్ దిగ్గజంగా నిలిచాడు.

మీనాక్షి నటరాజన్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

మీనాక్షి నటరాజన్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరిగి పంపించింది. ఇది తమ పరిధిలోకి రాదని తెలిపింది.

తండ్రి అనారోగ్యంతో కనువిప్పు.. .భర్తతో విడాకుల కేసు సుఖాంతం!

తండ్రి అనారోగ్యంతో కనువిప్పు.. .భర్తతో విడాకుల కేసు సుఖాంతం!

తండ్రి అనారోగ్యం సమయంలో భర్త చేసిన సహాయం భార్యకు కనువిప్పు కలిగించింది. విడాకుల పత్రాలు చింపేసి భర్తతో మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించింది.

ఆ చిన్నారికి కోటిన్నర ఇంజెక్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి సహాయం

ఆ చిన్నారికి కోటిన్నర ఇంజెక్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి సహాయం

SMA టైప్-2 వ్యాధితో బాధపడుతున్న నల్గొండ చిన్నారి ఆర్యాన్ష్‌కు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

వినియోగంలోకి కొత్త హెలికాప్టర్…అద్దెకేనా..కొన్నారా ?

వినియోగంలోకి కొత్త హెలికాప్టర్…అద్దెకేనా..కొన్నారా ?

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిన కొత్త Airbus H160 హెలికాప్టర్‌పై చర్చ సాగుతోంది. అద్దెకా? కొనుగోలా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రజలు కోరితేనే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్‌

ప్రజలు కోరితేనే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్‌

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లేందుకు నా తల్లి అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రజలు కోరుకుంటేనే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కాదంటే మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేశారు.