దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
విధాత ప్రత్యేకం
తెలంగాణలో 2014-15 సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం సర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండగా ఇప్పుడది రూ.40 వేల కోట్లకు పెరిగింది. అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.
విధాత ప్రత్యేకం
సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఒక బిల్డర్కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విధాత ప్రత్యేకం
మొన్నటి దాకా చంద్రబాబు, నితీశ్ కుమార్ పార్టీల మద్దతు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఇప్పుడు ఉన్నపళాన 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు తోడైంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుందా? జనసేనానికి జాక్ పాట్ లభిస్తుందా? లోకేశ్ ఆశలకు బ్రేక్ పడుతుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?
విధాత ప్రత్యేకం