Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ భారీగా పెంపు!

ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై దృష్టి పెట్టింది. భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ విలువలను సవరించే ప్రక్రియలో భాగంగా తొలి దశలో వ్యవసాయ భూముల కనీస విలువ ఎకరానికి రూ.2.75 లక్షలకు పెంచే అవకాశం ఉంది.

తెలంగాణ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ భూముల ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ

దూసుకువస్తున్న ‘ఏజెంటిక్‌ ఏఐ’.. టాస్క్‌ ఇస్తే.. పని పూర్తి చేసే ఏఐ

ఇప్పటికే ప్రతి రంగంలో ఏఐ రంగ ప్రవేశం చేస్తున్నది. అదే సమయంలో ఒక దానిని మించిన స్థాయిలో ఏఐ సాంకేతికతలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఏజెంటిక్‌ ఏఐ అనేది రిటైల్‌ రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. టాస్క్‌ ఇస్తే.. అన్నీ తానై వ్యవహరించి.. పని పూర్తి చేసేస్తుంది.. ఏజెంటిక్‌ ఏఐ.

agentic ai explained image AI generation

కీలక మలుపులో తమిళ రాజకీయం.. రేపోమాపో విస్తరణ.. అన్నాడీఎంకేకు చీలిక వర్గానికి నో ప్లేస్‌?

అన్నాడీఎంకే చీలిక వర్గానికి టీవీకే మంత్రివర్గంలో స్థానం లభించడం లేదని వార్తలు వస్తున్నాయి. చీలిక వర్గానికి క్యాబినెట్‌లో స్థానం కల్పించడాన్ని సీపీఎం, కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోగాలకు అనువైన సమయం కాదని టీవీకే న్యాయ సలహాదారులు సైతం అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ !

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను భట్టి విక్రమార్క కలిశారు. తెలంగాణకు రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరారు.

తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో స్టేట్ టాపర్‌ ..

Chiranjeevi | తండ్రి ఇచ్చిన ఒక మాట ఓ విద్యార్థినిలో అసాధారణమైన పట్టుదలను నింపింది. ఆ ప్రోత్సాహమే ఆమెను రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలబెట్టింది. తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎం. రుషి సాధించిన విజయానికి ఇప్పుడు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.