Vidhaatha

Latest Telugu News

Menu Icon

మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?

రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురికావడం కాంగ్రెస్‌లో కాక రేపుతున్నది. నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల విషయాలు ఎంపీ ఎన్నికల కమిషన్‌కు ఎలా చేరాయన్న విషయంలో ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తున్నది. ఈ వ్యవహారం ఎవరికి చుట్టుకుంటుందోనన్న చర్చలు సాగుతున్నాయి.

విధాత ప్రత్యేకం

ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి

దేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తుంటారు. వానకాలంతో పోల్చితే యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరత తక్కువగా ఉండటం, కనీస మద్ధతు ధర తక్కువ లభించడం మూలంగా సాగు అంతగా చేయరు. గత వానకాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వరిసాగు బాగా జరిగింది. దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా వరి సాగు చేయడంలో ముందంజలో ఉన్నాయి. వినియోగానికి మించి వస్తున్న దిగుబడిని నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పాడిపంటలు

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి పోరుబాట? ఈ నెల 15 తర్వాత చేపట్టే కార్యాచరణేంటి?

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం, అనుమతులు, ఆమోదాలు రానందున సీఎం రేవంత్ కేంద్రం పైన పోరాటం చేస్తారా? లేక కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, అడ్డుకుంటున్నారని చెబుతున్నందున కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడే ఆందోళన చేపడుతారా? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరసనలు తెలియజేస్తారా?

విధాత ప్రత్యేకం

బీజేపీలో విలీనానికి డజన్ చిన్న పార్టీల కుత్తుకలపై కత్తి? పవన్‌కు సీఎం ఆఫర్… పీకే డెసిషన్‌ పెండింగ్‌?

దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేస్తున్నదా? ఇప్పటి వరకూ పార్టీల్లో చీలికలు పెట్టి, శాసనసభాపక్షాలను విలీనం చేసుకుంటూ వచ్చిన బీజేపీ.. ఇక నేరుగా ఆ యా ప్రాంతీయ పార్టీలను తనలో కలిపేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదా? ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఫేస్‌గా పవన్‌ కల్యాణ్‌కు ఆఫర్‌ ఇచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇవే అంశాలు చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్

వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్

మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన సయానీ ఘోష్ తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలపడంతో బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

బాబోయ్…బోర్ వెల్ చాంబర్ లో 23రస్సెల్ వైపర్ పాములు

బాబోయ్…బోర్ వెల్ చాంబర్ లో 23రస్సెల్ వైపర్ పాములు

ఉదయ్‌పూర్‌లోని బోర్‌వెల్ చాంబర్‌లో ఒకేసారి 23 రస్సెల్ వైపర్ పాములు బయటపడ్డాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ పాములను రెస్క్యూ బృందం సురక్షితంగా పట్టుకుంది.

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు TGBIE అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబర్‌తో ఫలితాలు చూసుకోవచ్చు.

దేశంలో పెరిగిపోతున్న ఒంటరి మహిళల సంఖ్య !

దేశంలో పెరిగిపోతున్న ఒంటరి మహిళల సంఖ్య !

దేశంలో ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో పురుషుల కంటే 4-5 రెట్లు ఎక్కువ మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నట్లు ఎస్‌ఆర్‌ఎస్‌-2024 నివేదిక వెల్లడించింది.

Hyderabad | 18 ఏళ్లుగా పిల్ల‌లు పుట్ట‌లేదు.. రూ. 1.70 ల‌క్ష‌ల‌కు మ‌గ శిశువును కొన్నారు..

Hyderabad | 18 ఏళ్లుగా పిల్ల‌లు పుట్ట‌లేదు.. రూ. 1.70 ల‌క్ష‌ల‌కు మ‌గ శిశువును కొన్నారు..

Hyderabad | ఆ దంప‌తుల‌కు వివాహమై 18 ఏళ్లు అవుతుంది. కానీ సంతానం క‌ల‌గ‌లేదు. ఎన్నో ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ వారి ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. 18 ఏళ్లుగా సంతానం నిరీక్షించిన వారు.. చివ‌ర‌కు రూ. 1.70 ల‌క్ష‌ల‌కు ఓ మ‌గ‌శిశువును అక్ర‌మంగా కొనుగోలు చేసి, క‌ట‌క‌ట‌లాపాల‌య్యారు.

Mangoes | హైద‌రాబాద్‌లో విషాదం.. మామిడి పండ్లు తిన్నారు.. అక్కాచెల్లెళ్లు మ‌ర‌ణించారు..

Mangoes | హైద‌రాబాద్‌లో విషాదం.. మామిడి పండ్లు తిన్నారు.. అక్కాచెల్లెళ్లు మ‌ర‌ణించారు..

Mangoes | ఓ ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు అనుమానాస్ప‌ద‌స్థితిలో మ‌ర‌ణించారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన వారిద్ద‌రూ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.