Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Petrol Price Hike | వాహనదారులకు షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సగటున రూ.3 వరకు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

petrol prices hike

ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీ పిల్లలను ఒక్క రోజు రైతులా చూడాలని ఉందా.. వ్యవసాయం నేర్పిస్తున్న ఈ ప్రత్యేక ఫామ్ గురించి తెలుసుకోండి!

నేటి పిల్లలకు పాలు ప్యాకెట్లలో వస్తాయి.. బియ్యం సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయని మాత్రమే తెలుసు. కానీ వాటి వెనుక అన్నదాతల కష్టం ఎంత ఉంటుందో తెలియదు. అందుకే ఈ గ్యాప్‌ను తగ్గించి రైతు జీవితం ఎలా ఉంటుందో తెలియజేయడానికి తమిళనాడులో ఓ వ్యక్తి ప్రత్యేక ఫామ్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నాడు.

భారత్‌లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!

భారత్‌లోకి మరో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా తన తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Foldను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, భారీ బ్యాటరీ, అత్యాధునిక ఫీచర్లతో వచ్చి ఈ ఫోన్‌ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా... బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!

ఇది బహుశా పొలిటికల్‌ ఆఫర్లలోనే గ్రేటెస్ట్‌ ఆఫర్‌ అవ్వడం ఖాయం. ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో, పాత్రికేయుల్లో జరుగుతున్న చర్చలు, వినిపిస్తున్న వాదనల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తున్నది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. తమ కుటుంబానికి ఐదు సీట్లు ఇస్తే.. ప్రతిఫలంగా పార్టీ ఫండ్‌ కింద వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేశారట!

political buzz in delhi circles about 1000 crore offer from a ex minister - image generated with AI help

ముక్కణపు వన్డే సిరీస్..టీమిండియా- ఏ జట్టులోకి వైభవ్ ఎంట్రీ !

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా, తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

Divorce | బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన భర్త సూర‌జ్ నంబియార్ నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా వీరి విడాకులపై సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తుండగా, తాజాగా ఈ జంట సంయుక్త ప్రకటన విడుదల చేసి తమ నిర్ణయాన్ని వెల్లడించింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.