Vidhaatha

Latest Telugu News

Menu Icon

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విధాత ప్రత్యేకం

గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. 7.11 లక్షల చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విధాత ప్రత్యేకం

పాలమూరులో ‘బ్రహ్మోస్’ క్షిపణుల తయరీ?.. దేవరకద్రలో 416 ఎకరాల స్థలం గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన ముందుకు వచ్చింది. 416 ఎకరాల భూమి గుర్తింపు, NH-44 అనుసంధానం, హైదరాబాద్ రక్షణ సంస్థల వ్యవస్థతో తెలంగాణకు ఇది భారీ అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ‌

ప్రధాని మోదీకీ లేనన్ని కార్యాలయాలు.. రేవంత్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులపై ఆసక్తికర చర్చ

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి.. ప్రగతిభవన్‌ గడీలో ఉంటూ పాలిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒకప్పుడు కేసీఆర్‌పై దుమ్మెత్తిన రేవంత్‌ రెడ్డి.. సచివాలయంలోని చాంబర్‌ సహా మొత్తం ఐదు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

నాగపూర్‌–హైదరాబాద్‌ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వే

నాగపూర్‌–హైదరాబాద్‌ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వే

హైదరాబాద్‌, నాగపూర్‌ మధ్య ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గిపోనున్నది. ఈ మేరకు రెండు నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే పనులు 50 శాతం వరకూ పూర్తయ్యాయని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నిత్‌న్‌ గడ్కరీ వెల్లడించారు.

వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం

వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం

వెనెజులాను వణికించిన వరుస భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 165కు చేరింది. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అంచనా వేస్తుండటంతో ఆందోళన నెలకొంది.

గూగుల్‌లో సెర్చింగ్‌.. కేఫ్‌లో ప్లానింగ్‌.. కేతన్‌ హత్య కేసులో విస్తుబోయే వాస్తవాలు..

గూగుల్‌లో సెర్చింగ్‌.. కేఫ్‌లో ప్లానింగ్‌.. కేతన్‌ హత్య కేసులో విస్తుబోయే వాస్తవాలు..

పుణెకు చెందిన రియల్టర్ హత్య కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌ చేసుకుందామని ఎంత చెప్పినా కేతన్‌ వినలేదని నిందితురాలు సియా చెప్పినట్టు తెలిసింది. కేతన్‌ను చంపేందుకు సియా, ఆమె ప్రియుడు చేతన్‌ గూగుల్‌ చేశారని సమాచారం. ఇలాంటి అనేక ట్విస్టులు, చీకటి కోణాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి.

16.85లక్షల ఎకరాలలో భూమాతను కాల్చేశారు..!

16.85లక్షల ఎకరాలలో భూమాతను కాల్చేశారు..!

తెలంగాణలో 16.85 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను దహనం చేసినట్లు సర్వేలో తేలింది. భూసారం, గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

తుంగభద్ర డ్యామ్‌లో రూ.51 కోట్లతో నిర్మించిన 33 కొత్త క్రస్ట్ గేట్లను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, సీఎంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ ప్రారంభించారు.