Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఐఏఎస్‌ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల బదిలీల వెనుక ఆసక్తికర కథనాలు సెక్రటేరియట్‌ సీనియర్‌ అధికారుల్లో వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విధాత ప్రత్యేకం

గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. 7.11 లక్షల చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్

బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్

అస్సాంలో భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టైంది. గౌహతి పోలీసులు రూ.55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.

సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది. 6 లక్షల మందికి నోటీసులు జారీ చేసి అర్హులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టింది.

షాకింగ్.. ఇరాక్ ఎంపీల, అధికారుల నివాసాలలో భారీగా అక్రమాస్తులు!

షాకింగ్.. ఇరాక్ ఎంపీల, అధికారుల నివాసాలలో భారీగా అక్రమాస్తులు!

ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక భారీ దాడుల్లో ఎంపీలు, ఉన్నతాధికారుల ఇళ్ల నుంచి కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ గ్రీన్ జోన్‌లో జరిగిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ పోలీసులకు సవాల్…ఘాట్‌కేసర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్

హైదరాబాద్ పోలీసులకు సవాల్…ఘాట్‌కేసర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్

ఘట్‌కేసర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును బైక్‌లపై వచ్చిన ఆకతాయిలు అడ్డగించి దాడికి యత్నించారు. ఘటన డాష్‌క్యామ్‌లో రికార్డై వైరల్ కావడంతో పోలీసుల చర్యలపై డిమాండ్ పెరిగింది.

అదృష్టవంతులు..వారికే రెండు వజ్రాలు దొరికాయి !

అదృష్టవంతులు..వారికే రెండు వజ్రాలు దొరికాయి !

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో గిరిజన రైతు కుటుంబానికి మరోసారి అదృష్టం కలిసొచ్చింది. గతంలో రూ.93 లక్షల వజ్రం దొరకగా, తాజాగా 11.19 క్యారెట్ల విలువైన మరో వజ్రాన్ని గుర్తించి ప్రభుత్వానికి అప్పగించారు.

వరదలలో కొట్టుకొచ్చాయి..చేపలు కాదు మొసళ్లు !

వరదలలో కొట్టుకొచ్చాయి..చేపలు కాదు మొసళ్లు !

శ్రీలంక వరదల్లో కుమానా నేషనల్ పార్క్ నుంచి మొసళ్లు వరద నీటితో రోడ్లపైకి కొట్టుకురావడం సంచలనంగా మారింది. ఈ అరుదైన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.