Vidhaatha

Latest Telugu News

Menu Icon

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ఐఏఎస్‌ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల బదిలీల వెనుక ఆసక్తికర కథనాలు సెక్రటేరియట్‌ సీనియర్‌ అధికారుల్లో వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

రెప్పపాటులో కాటేయగల బ్లాక్‌ మాంబా గురించి ఈ సీక్రెట్లు మీకు తెలుసా?

రెప్పపాటులో కాటేయగల బ్లాక్‌ మాంబా గురించి ఈ సీక్రెట్లు మీకు తెలుసా?

బ్లాక్‌ మాంబా.. ఈ పేరు వినగానే చాలా మంది తెలియనివాళ్లు ఇది నల్లగా ఉంటుందనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ ఇది నల్లగా ఉండదు.. మరి దీనికి బ్లాక్‌ మాంబా అని పేరెందుకు వచ్చింది? దీని కాటు పడితే మనిషికి ఎంత సమయం మిగిలి ఉంటుంది? ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు...

లోహగఢ్ కోటకు పెరిగిన సందర్శకుల రద్దీ..కేతన్ మర్డర్ స్పాట్ పై ఆసక్తి

లోహగఢ్ కోటకు పెరిగిన సందర్శకుల రద్దీ..కేతన్ మర్డర్ స్పాట్ పై ఆసక్తి

కాబోయే భర్త, ప్రముఖ పారిశ్రామివేత్త కేతన్‌ను ప్రియుడితో కలిసి సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి తోసేసి హత్య చేసిన ఘటన రేపిన సంచలనం తెలిసిందే. కేతన్‌ హత్యకు గురైన లోహగఢ్‌ కోట ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పర్యాటకులు దానిని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

డేటా సెంటర్ కు సింహచలం ఆలయ భూములు..కోర్టులో పిల్

డేటా సెంటర్ కు సింహచలం ఆలయ భూములు..కోర్టులో పిల్

ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌ కోసం 160 ఎకరాల పవిత్ర సింహాచలం ఆలయ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలైంది. జనసేన మాజీ నేత, పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు.

యాదగిరి గుట్ట అభివృద్దికి నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

యాదగిరి గుట్ట అభివృద్దికి నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు, భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, టీటీడీ తరహా విధానాలపై కూడా సూచనలు చేశారు.

బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్

బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్

అస్సాంలో భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టైంది. గౌహతి పోలీసులు రూ.55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.