Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఐఏఎస్‌ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల బదిలీల వెనుక ఆసక్తికర కథనాలు సెక్రటేరియట్‌ సీనియర్‌ అధికారుల్లో వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విధాత ప్రత్యేకం

గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. 7.11 లక్షల చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విధాత ప్రత్యేకం

పాలమూరులో ‘బ్రహ్మోస్’ క్షిపణుల తయరీ?.. దేవరకద్రలో 416 ఎకరాల స్థలం గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన ముందుకు వచ్చింది. 416 ఎకరాల భూమి గుర్తింపు, NH-44 అనుసంధానం, హైదరాబాద్ రక్షణ సంస్థల వ్యవస్థతో తెలంగాణకు ఇది భారీ అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ‌

ముఖ్యాంశాలు

వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?

వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?

వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు ముందే కేంద్ర క్యాబినెట్‌ను విస్తరిస్తారన్న చర్చలు ఢిల్లీలో జోరందుకున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ను, పెట్రోల్‌ సంక్షోభం నేపథ్యంలో పురిని తప్పిస్తారని చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో కుమారుడి పోస్కో కేసుతో చిక్కుల్లో పడ్డ బండి సంజయ్‌ను కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ను నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.

వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్‌..   ఎలా?

వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్‌..  ఎలా?

వెనెజులాలో 7.5 తీవ్రత భూకంపం రాకముందే లక్షల మంది ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ హెచ్చరిక చేరింది. ఈ ‘భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ ఎలా పనిచేస్తుంది? భారత్‌లో మీ ఫోన్‌ కూడా మిమ్మల్ని కాపాడగలదా? పూర్తి వివరాలు.

పుట్టిన మట్టిలోనే కలిసిపోతా..భారత పౌరసత్వం ఇవ్వండి: వృద్దురాలి నివేదన

పుట్టిన మట్టిలోనే కలిసిపోతా..భారత పౌరసత్వం ఇవ్వండి: వృద్దురాలి నివేదన

భారతీయురాలిగానే నా చివరి శ్వాస విడుస్తానని, నేను పుట్టిన మట్టిలోనే..నా కట్టే కాలాలని 94ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని.. భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరూ అమెరికా పౌరసత్వం కోసం ఎగబడుతున్న వేళ.. మహాలక్ష్మమ్మ తిరిగి భారత పౌరసత్వం కోరుకోవడం వైరల్ గా మారింది. నా చివరి శ్వాసను భారతదేశంలోనే తీసుకోవాలని ఆమె పేర్కొనడం అందరినీ కదలిస్తుంది.