Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా?

లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా?

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకర్ గౌడ్ 1 లీటర్ నీటితో 500 కిలోమీటర్లు నడిచే బైక్ ను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నీటితో హైడ్రోజన్ ను ఉత్పత్తిని చేయడం ద్వారా నడిచే బైక్ ను తయారు చేసి వెహికల్ ఇంజనీరింగ్ లో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నన్ను చంపేసినా సరే..బంగ్లాకు వెళ్లితీరుతా: షేక్ హసీనా

నన్ను చంపేసినా సరే..బంగ్లాకు వెళ్లితీరుతా: షేక్ హసీనా

నన్ను చంపినా సరే..నేను నా స్వదేశం బంగ్లాదేశ్ కు వెళ్లితీరుతానని ఆ దేశా మాజీ ప్రధాని షేక్ హసినా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో తలెత్తిన ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయి...దేశం విడిచిపెట్టిన షేక్ హసినా తాత్కాలికంగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.

మాట నిలబెట్టుకున్న సీఎం విజయ్..కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల పంపిణి

మాట నిలబెట్టుకున్న సీఎం విజయ్..కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల పంపిణి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే పార్టీ కరూర్ ల నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో మృతి చ చెందిన బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు మృతుల కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం విజయ్ శుక్రవారం పంపిణీ చేశారు.

బీఆరెస్‌ ఖాతాలో 1400 కోట్ల అవినీతి సొమ్ము.. ఆ డబ్బంతా క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చిందే

బీఆరెస్‌ ఖాతాలో 1400 కోట్ల అవినీతి సొమ్ము.. ఆ డబ్బంతా క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చిందే

బీఆరెస్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్‌ ప్రో కో ద్వారా వచ్చినవేనని టీఆర్‌ఎస్‌ అధినేత్రి దేవనపల్లి కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ సొమ్మును అమరవీరుల కుటుంబాలకు తలా కోటి చొప్పన పంచాలని డిమాండ్ చేశారు.

ప్రియుడి నిర్వాకం..ఆగిపోయిన నిశ్చితార్థం

ప్రియుడి నిర్వాకం..ఆగిపోయిన నిశ్చితార్థం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో జరిగే నిశ్చితార్థాన్ని ఆపేందుకు చేసిన వినూత్న చర్య వైరల్ గా మారింది. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ప్రియుడు.. తన ప్రియురాలితో కలిసి దిగిన ఫొటోలను, పెళ్లి కొడుకు ఫొటోలను కలిపి వాల్ పోస్టర్లుగా ముద్రించి వరుడి ఊరంతా అంటించడం కలకలం రేపింది.