Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మావోయిస్టు ముక్త్ భారత్... నేటితో ముగియనున్న డెడ్‌లైన్‌

దేశంలో మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన కగార్ కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైనట్లేనా!? మావోయిస్టుల నిర్మూలనకు 2026, మార్చి 31 తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించి, సాయుధ మావోయిస్టుల పేరే లేకుండా ప్రత్యేకంగా చేపట్టిన అష్టదిగ్బంధ వ్యూహం అనుకున్న ఫలితాన్ని సాధించినట్లేనా? స్థూలంగా కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బాంబు పేల్చిన కాగ్‌ రిపోర్ట్‌... తెలంగాణ బడ్జెట్ లోపాలు బట్టబయలు.. లక్ష్యాలకు 76% మాత్రమే అమలు

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎడాపెడా తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తేల్చి చెప్పింది.

ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టులు లొంగిపోండి.. డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు

DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉన్న సీపీఐ మావోయిస్టు నేతలు, క్యాడర్‌ హింసామార్గాన్ని వీడి, ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.

రూపాయికి కిలోబియ్యం కాంగ్రెస్‌దే..  ఇప్పుడు సన్న బియ్యం కూడా : సీఎం రేవంత్‌

దొడ్డు బియ్యం పేదలకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదనే తెలంగాణలో సన్నబియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Revanth Reddy rice scheme

రైలులో ఏ బెర్త్ బుక్ చేసుకోవాలి? లోయర్ బెర్త్.. అప్పర్ బెర్త్.. రెండింటిలో ఏది బెటర్?

Lower Berth vs Upper Berth | రైలు ప్రయాణం చేసేటప్పుడు లోయర్ బెర్త్ మంచిదా? అప్పర్ బెర్త్ మంచిదా? ఏ బెర్త్ అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే 'హేట్ స్పీచ్' బిల్లు: కేటీఆర్ ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు'పై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక 'క్రూరమైన ఆయుధం'గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు.

KTR

టాలీవుడ్‌లోకి ‘భాయ్‌జాన్’ ఎంట్రీ…

Salman Khan | భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ రోజురోజుకు బలపడుతుండగా, సౌత్ – నార్త్ అనే భేదాలు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది