Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు

అవును.. భూమి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. రానున్న రోజుల్లో ఈ జ్వరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మానవాళి అల్లకల్లోలానికి గురి కానుందని చెబుతున్నారు. దీనికి కారణం.. దశాబ్దాలుగా చూడని ‘సూపర్‌ ఎల్‌ నినో’!

ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్

ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్

వరంగల్ జిల్లా కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి కోసమే ఒక్క టీచర్, వంటమనిషితో బడి కొనసాగుతోంది. గ్రామీణ ప్రభుత్వ విద్య పరిస్థితిపై ఈ ఘటన చర్చనీయాంశమైంది.

చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు

చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీశాయి.

కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !

కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి 18 రోజుల పసికందును నేలకేసి కొట్టడంతో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !

సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !

దేశంలో ఆరు నెలల్లో 554 మంది భర్తలు హత్యలు, ఆత్మహత్యలతో మృతి చెందినట్లు ఏకం న్యాయ్ ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. వివాహేతర సంబంధాలు, కుటుంబ విభేదాలే ప్రధాన కారణాలుగా పేర్కొంది.

కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !

కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !

మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలంటూ కొత్త బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.