Vidhaatha

Latest Telugu News

Menu Icon

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

విధాత ప్రత్యేకం

వేల కోట్లకు బ్యాంకులను ముంచి.. విదేశాలకు పరార్‌.. ఇది చోక్సీ, నీరవ్‌ కథ

బ్యాంకులను ముంచేసిన బడా బాబుల జాబితాలో మరో కీలక పేరు.. మొహుల్‌ చోక్సీ. నీరవ్‌ మోడీకి మేనమామ. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండెడ్‌ ఆభరణాల చైన్‌ రిటైల్‌ షోరూమ్‌ జెమ్స్‌ అధినేత. ఆభరణాల వ్యాపారంలో దేశంలో 50 శాతానికి పైగా వాటా ఈ కంపెనీదే. ఈ సంస్థ దేశంలోని బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 7వేల కోట్ల రూపాయల పైమాటే. ఇక అనుబంధ కంపెనీల మొత్తాన్ని కలుపుకొంటే.. రూ.27,500 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నీరవ్‌మోడీ, ఐవీఆర్‌సీఎల్ కథలూ ఇవే.

విధాత ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సెంటి‘మంటలు’

తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విధాత ప్రత్యేకం

అనిల్ అంబానీ బాకీలు రూ.71వేల కోట్లు… సీబీఐ, ఈడీ రంగంలోకి దిగినా చర్యలు లేవు

2012 నుంచి అనిల్‌ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్‌లో ‘ఏక్‌నాథ్‌ షిండే’ ఎవరో…

టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్‌లో ‘ఏక్‌నాథ్‌ షిండే’ ఎవరో…

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను ప్రయోగించిన విధంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా టీఎంసీలో గట్టి నాయకుడిని ప్రయోగించి, ఆ పార్టీని ముక్కలు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. 80 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలలో సగం మందిని చీల్చేందుకు మంతనాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇలా చీలిపోయిన వర్గంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి, రెండాకుల పువ్వు గుర్తును తమకే కేటాయించాలని కోరే అవకాశం ఉందనే వార్తలు బెంగాల్‌ మీడియాలో వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర

దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర

మహారాష్ట్ర ప్రభుత్వం లడ్కీ బహిన్ స్కీమ్‌లో రెండు లక్షలో మూడు లక్షలో కాదు.. ఏకంగా ఎనభై లక్షల మంది లబ్ధిదారుల పేర్లను తొలగించింది. ఆర్థిక సంక్షోభం కారణంగానే నగదు సాయం పథకంలో కోత విధించిందని ప్రతిపక్ష పార్టీలు పాలక బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. లడ్కీ బహిన్ స్కీమ్‌లో మొత్తం 2.4 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఈ కేవైసీ నిర్వహించిన తరువాత ఆ సంఖ్య 1.7 కోట్లకు పడిపోయింది. కొత్తగా మరో 10 లక్షల మందిని చేర్చడంతో మొత్తం లబ్ధిదారులు 1.7 కోట్ల మందిగా ఉన్నారు. ఈ కేవైసీని ఏప్రిల్ 30 వరకు గడువుగా నిర్ణయించి లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించారు.

మార్కెట్‌లోకి ఇథనాల్ బైక్‌లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్‌లోకి

మార్కెట్‌లోకి ఇథనాల్ బైక్‌లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్‌లోకి

విదేశాలకు దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుతో భారత్ పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నది. శిలాజ ఇంధనాల వినియోగం మూలంగా కాలుష్యం పెరగడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం దేశం ముందుకు వెళ్లాల్సి వస్తున్నది. ఫలితంగా ప్రజలపై మోయలేని భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్యాన ఇంధనాల వినియోగం పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!

పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!

పాడి పశుసంపద, ఆధునిక సాంకేతికత, వ్యవసాయ సంస్కరణలతో ఉరుగ్వే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. జనాభా కంటే ఎక్కువ పశుసంపదతో దేశ ఆర్థికాభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది.

పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది : కేటీఆర్

పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది : కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని, రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.