Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా, యాంకర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘రాకాసా’ ప్రమోషన్స్లో భాగంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది