Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!

ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ఘాఘరా నదిలో 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసి నీటిలోకి లాగడంతో అతడు మృతి చెందాడు. ఘటనపై అటవీశాఖ దర్యాప్తు చేపట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్

పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్

నిద్రిస్తున్న పసికందు వద్దకు పాకుతూ వచ్చిన పామును నెమలి నోట కరుచుకుని తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య

కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య

కర్ణాటకలోని మంగళూరులో మాజీ ప్రేమికుడి దాడిలో 21 ఏళ్ల యువతి లావణ్య దారుణంగా హత్యకు గురైంది. బస్ స్టాండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలో ప్రారంభించారు. జింద్-సోనిపత్ మార్గంలో నడిచే ఈ రైలు పర్యావరణహిత రవాణాకు కొత్త దిశగా నిలవనుంది.

మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి

మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్ తాజాగా కరోనాతో నలుగురు చనిపోవడం ఆందోళన కరంగా మారింది. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 339 కేసులు నమోదు కాగా..ఏపీలో జూన్ 26 నుండి జూలై 16వ తేదీ మధ్యలో 13 కోవిడ్–19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు.

కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!

కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!

కొడుకు చదువు కోసం ఓ తండ్రి చేసిన సాహసం సోషల్ మీడియాను ఊపేస్తుంది. కళ్ల ముందు ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న నది వరద ఉదృతిని లెక్క చేయకుండా ఆ తండ్రి తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని ప్రాణాలకు తెగించి నదిని దాటిన వీడియో వైరల్ అవుతోంది.