Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

పోక్సో కేసు బాధితురాలి ఫోటోలు, వీడియోలు షేర్​ చేస్తే ఊచలే.!

పోక్సో కేసులో మైనర్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన అకౌంట్లపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా కంటెంట్ షేర్, రీషేర్​ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Social media platforms under police crackdown over sharing sensitive POCSO case content

లక్షల సీసీ కెమెరాలు ఉన్నా.. భగీరథ్‌ కదలికలు పసిగట్టలేకపోతున్నారా?

రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వెంటాడి వేటాడుతామని పోలీసులు గతంలో ప్రకటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను పట్టుకోవడంలో ఈ ఆధునిక సాంకేతిక పనిచేయడం లేదా? లేక ఉద్దేశపూర్వకంగానే ప్రజలను మభ్యపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై వారం దాటినా ఇంతవరకు పట్టుకోలేకపోయారంటే తెర వెనుక ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అంశం ప్రజల చర్చల్లో చోటు చేసుకుంటున్నది.

మూడేళ్లలో కేంద్రాన్ని అడిగింది.. రూ. 85,677 కోట్లు... ఇచ్చింది రూ. 28,065 కోట్లు

దేశాన్ని ప‌రిపాలిస్తున్నబీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2023–24 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2026 మార్చి 31 వ‌ర‌కు ఈ మూడేళ్ల‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.85,677.82 కోట్లు కేంద్రాన్నిఅడిగితే.. ఇచ్చింది మాత్రం రూ.28,065.97 కోట్లు మాత్ర‌మేనని కాగ్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

రైతులకు గుడ్ న్యూస్...అండమాన్‌ను తాకిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 26న కేరళను తాకే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాక్ తేల్చుకోవాలి : భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉంటుందో లేదో తేల్చుకోవాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ కంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి: ప్రధానికి బాధితురాలి లేఖ

బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని బాధితురాలి తరపు న్యాయవాది ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశారు.

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి హైప్..

Peddi Trailer | మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.