Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌.. ఎవ‌రీ చంద్ర‌నాథ్ ర‌థ్‌..?

Chandranath Rath | ప‌శ్చిమ బెంగాల్‌( West Bengal )లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. హ‌త్య రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ సీనియ‌ర్ నేత సువేందు అధికారి( Suvendu Adhikari ) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ చంద్ర‌నాథ్ ర‌థ్‌ ( Chandranath Rath  ) ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు.

తెలుగు స‌బ్జెక్టులో ఫెయిలైన మాజీ మావోయిస్టు..!

Thippiri Tirupathi alias Devji | నాలుగు ద‌శాబ్దాల పాటు అడ‌వుల్లో త‌ల‌దాచుకున్న ఓ మాజీ మావోయిస్టు.. కొద్ది రోజుల క్రిత‌మే జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. త‌ను చ‌దువుకున్న రోజుల్లో ఇంట‌ర్ తెలుగు స‌బ్జెక్టులో ఫెయిల‌య్యారు.

డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? రాష్ట్రపతిపాలనా?

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పొద్దున్న నుంచీ అన్నాడీఎంకే మద్దతు విజయ్‌కు ఉంటుందని ప్రచారం సాగినా.. అవన్నీ ఊహాగానాలేనని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొట్టిపారేశారు. తాము విజయ్‌కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా నో చెప్పాయి. ఇలా ఉంటే.. ఒక సంచలన వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నది. రెండు ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు చేస్తున్నాయన్నది ఆ ప్రచారం సారాంశం. ఇది నిజమా? కల్పితమా? తేలాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాలి.

మూసుకుపోయిన చిన్న దారులు.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌కు మిగిలిన ఒకే ఒక ఆప్షన్‌ అదే.. కానీ..

మద్దతు ఇస్తాయనుకున్న వామపక్షాలు కుదరదని చెప్పేశాయి. వీసీకే సైతం డౌటే.. కాంగ్రెస్‌ ఒక్కటే ఇప్పటికి బహిరంగంగా విజయ్‌కు మద్దతు ప్రకటించింది. మరిప్పుడు టీవీకే ముందు ఉన్న మార్గాలేంటి?

రైతులను పట్టించుకోకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం.. కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ వార్నింగ్

KTR | రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రైతుల పంటను కొంటారా? వారి చేతుల్లో తన్నులు తింటారా? అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కమల్ హాసన్ డిమాండ్

Vijay | తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా నటుడు, ఎంపీ కమల్ హాసన్ స్పందిస్తూ గవర్నర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.