Vidhaatha

Latest Telugu News

Menu Icon

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.

విధాత ప్రత్యేకం

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు..!

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు..!

జూన్ 21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు, అత్యంత చిన్న రాత్రి ఏర్పడనుంది. సమ్మర్ సోల్‌స్టిస్ సందర్భంగా సూర్యకాంతి ఎక్కువసేపు ఉండగా, ఖగోళ ప్రియులకు ఇది ప్రత్యేక రోజు.

హిజాబ్ ధరించలేదని గాయని‌కి 74 కొరడా దెబ్బల శిక్ష..!

హిజాబ్ ధరించలేదని గాయని‌కి 74 కొరడా దెబ్బల శిక్ష..!

హిజాబ్ లేకుండా సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండేళ్లపాటు ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు.

రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!

రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!

జూలై 1 నుంచి రైల్వే నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానాలు అమల్లోకి రానున్నాయి. టికెట్ లేకుండా ప్రయాణం, అక్రమ విక్రయాలు, మద్యం మత్తులో గొడవలకు కఠిన చర్యలు.

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

పోక్సో కేసులో అరెస్టై నెలరోజులకుపైగా జైలులో ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి పోక్సో కోర్టు పరీక్షల నేపథ్యంలో ఐదు రోజుల ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది.

ఏపీలో మిస్సింగ్ మిస్టరీలు: తోటలో చిన్నారి..కస్టడీలో యువకుడు ఏమైనట్లు!

ఏపీలో మిస్సింగ్ మిస్టరీలు: తోటలో చిన్నారి..కస్టడీలో యువకుడు ఏమైనట్లు!

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం, కస్టడీ నుంచి మాయమైన సాయికృష్ణ కేసులు మిస్టరీగా మారాయి. రెండు ఘటనల దర్యాప్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

షాకింగ్…నీట్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం

షాకింగ్…నీట్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం

నీట్ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమైన నాగ్‌పూర్ విద్యార్థికి ఎన్‌టీఏ పొరపాటున అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించింది. ఘటనపై విమర్శలు వెల్లువెత్తగా, సాంకేతిక లోపమని ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది.