Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.