Vijay | తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా నటుడు, ఎంపీ కమల్ హాసన్ స్పందిస్తూ గవర్నర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.