Anasuya | తెలుగు ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. మే 15న తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్న అనసూయ, ఆ ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.