Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఏపీలో ఎయిమ్స్ లో కరోనా కలకలం !

ఏపీలో ఎయిమ్స్ లో కరోనా కలకలం !

మంగళగిరి ఎయిమ్స్‌లో ఓ రోగికి కొవిడ్ అనుమానిత లక్షణాలు గుర్తించడంతో అప్రమత్తత పెరిగింది. ఫీవర్ వార్డు ఏర్పాటు చేయగా, గుంటూరు జీజీహెచ్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కల్మా హోంవర్క్‌పై వివాదం.. టీచర్‌పై వేటు

కల్మా హోంవర్క్‌పై వివాదం.. టీచర్‌పై వేటు

హైదరాబాద్ సయీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా', 'సూరా ఫాతిహా' హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఘటనపై టీచర్‌ను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త పోస్టర్‌తో మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించగా, ప్రభాస్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సముద్రంలో మునిగిన రోహింగ్యాల పడవలు..500మంది గల్లంతు?

సముద్రంలో మునిగిన రోహింగ్యాల పడవలు..500మంది గల్లంతు?

మయన్మార్ నుంచి బయలుదేరిన రోహింగ్యా శరణార్థులతో కూడిన రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిన ఘటనలో 500 మందికిపైగా గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

పూరీలో జగన్నాథ రథయాత్ర షురూ.. పోటెత్తిన భక్తులు

పూరీలో జగన్నాథ రథయాత్ర షురూ.. పోటెత్తిన భక్తులు

ఒడిశాలోని పూరీలో ప్రపంచ ప్రసిద్ధ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో అషాడ మాసం బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు ఆగస్టు 10 వరకు కొనసాగనున్నాయి.