Priyanka Chopra | హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కోట్లాది పారితోషికం, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ తన భారతీయ మూలాలను మరువలేదని ఆమె తాజా చర్యతో నిరూపించింది.
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది