Vidhaatha

Latest Telugu News

Menu Icon

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

కవిత ‘భూలక్ష్మి’ పథకం ప్రకటన

కవిత ‘భూలక్ష్మి’ పథకం ప్రకటన

భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చేందుకు ‘భూలక్ష్మి’ పథకం అమలు చేస్తామని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత ప్రకటించారు. సామాజిక న్యాయమే లక్ష్యమన్నారు.

పెద్ది విగ్రహం తొలగింపు..కన్నీటి పర్యంతమైన సతీమణి

పెద్ది విగ్రహం తొలగింపు..కన్నీటి పర్యంతమైన సతీమణి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో వివాదం రేగింది. భర్త విగ్రహం వద్ద సతీమణి పెద్ది స్వప్న కన్నీటి పర్యంతమయ్యారు.

గుర్రంపై పులి దాడి..వైరల్ వీడియో

గుర్రంపై పులి దాడి..వైరల్ వీడియో

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గుర్రంపై బెంగాల్ టైగర్ దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిన ఘటన వీడియో వైరల్‌గా మారింది. జిమ్ కార్బెట్ సమీపంలో ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే…పతనానికి దారులు!

కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే…పతనానికి దారులు!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలు..మెల్లగా ఆ పార్టీ ప్రభుత్వ పతనానికి బాటలు వేస్తున్నాయన్న రచ్చబండ చర్చలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాల కంటే కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో చేస్తున్న తప్పులు ఎక్కువగా హైలెట్ అవుతుండటం... 22ఏ నిషేధిత భూముల వివాదం ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ గా మారాయి.

పసిడి పరుగు..స్థిరంగా వెండి ధరలు

పసిడి పరుగు..స్థిరంగా వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.1,55,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,55,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ : మంత్రి పొన్నం ప్రభాకర్

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ : మంత్రి పొన్నం ప్రభాకర్

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైకోర్టు స్టే ఎత్తివేతకు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తామన్నారు.