Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

డాటా సెంటర్లపై తిరగబడుతున్న అమెరికన్లు.. జూలై 18న 50 నగరాల్లో ఆందోళనలు

డాటా సెంటర్లపై తిరగబడుతున్న అమెరికన్లు.. జూలై 18న 50 నగరాల్లో ఆందోళనలు

డాటా సెంటర్ల వల్ల చోటు చేసుకొనే విధ్వంసాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రజలు వాటి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని 50 ప్రధాన నగరాల్లో జూలై 18న పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు. కానీ.. భారతదేశంలో మాత్రం వివిధ ప్రభుత్వాలు అంతటి విధ్వంసకర డాటా సెంటర్లను ఎదురేగి మరీ స్వాగతిస్తున్నారు.

గాయని జానకి కడసారి చూపుకు కదిలి వచ్చిన అభిమాన జనం

గాయని జానకి కడసారి చూపుకు కదిలి వచ్చిన అభిమాన జనం

గాన కోకిల జానకి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం మైసూర్ లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్ కు తీసుకొచ్చారు. ఆరు దశాబ్దాలకు పైగా తన మధురమైన గాత్రంతో 50 వేలకు పైగా పాటలు పాడిన "గాన కోకిల" కడసారి చూపు కోసం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

బావిలో భారీ కింగ్ కోబ్రా..క్షేమంగా అడవిలోకి !

బావిలో భారీ కింగ్ కోబ్రా..క్షేమంగా అడవిలోకి !

ఏపీలోని అరకు డివిజన్‌లో అనకాపల్లి - అల్లూరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దేవరాపల్లి మండలం జీనబాడు పొలాల్లో ఉన్న బావిలో 13అడుగుల పొడవైన భారీ గిరినాగు(కింగ్ కోబ్రా) కలకలం రేపింది. తూర్పు వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధి మూర్తి కంఠి మహంతి ఆధ్వర్యంలోని సిబ్బంది...గిరినాగును బావి నుంచి బయటకు తీసి..ఓ సంచిలో బంధించి దాని సహజ ఆవాసం శంకరం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్‌..మరోసారి ఇంధన కొరత ముప్పు !

హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్‌..మరోసారి ఇంధన కొరత ముప్పు !

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం ప్రపంచ దేశాలకు ఆందోళనకరంగా మారుతుంది. హర్మూజ్ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్‌ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో భారత్ సహా పలు దేశాలు మరోసారి ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.

‘రామాయణ’ ట్రైలర్ 24న విడుదల

‘రామాయణ’ ట్రైలర్ 24న విడుదల

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ‘రామాయణ’ చిత్రం అధికారిక ట్రైలర్‌ను ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ సమస్యతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మూడు గంటల పాటు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.