Vidhaatha

Latest Telugu News

Menu Icon

ప్రధాని మోదీకీ లేనన్ని కార్యాలయాలు.. రేవంత్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులపై ఆసక్తికర చర్చ

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి.. ప్రగతిభవన్‌ గడీలో ఉంటూ పాలిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒకప్పుడు కేసీఆర్‌పై దుమ్మెత్తిన రేవంత్‌ రెడ్డి.. సచివాలయంలోని చాంబర్‌ సహా మొత్తం ఐదు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విధాత ప్రత్యేకం

సైబరాబాద్ సామాన్యులకు నిషిద్ధం! 100% కాంక్రీట్, పార్కులు లేవు, పచ్చదనం లేదు

సైబరాబాద్ సంపన్నులకు మాత్రమే రిజర్వు చేయబడుతున్నది. ధరల రిగ్గింగు అడ్డూ అదుపు లేకుండా జరిగిపోతున్నది. సైబరాబాద్ రిచ్ అండ్ ఫేమస్ వర్గాల నగరంగా రూపాంతరం చెందుతున్నది. ప్రభుత్వ భూములన్నీ హరించుకుపోతున్నాయి. ఒకప్పుడు ఎకరా స్థలంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగేది. ఇప్పుడు ఎనిమిది లక్షలు, పది లక్షలు చదరపు అడుగులు కడుతున్నారు. అయినా ధరలు మాత్రం ధనిక వర్గాలు మాత్రమే కొనగలిగే విధంగా పెడుతున్నారు.

అభిప్రాయం

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును సిట్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఉద్రిక్తత నెలకొనగా లాకప్ డెత్ అనుమానాలపై విచారణ వేగం పెరిగింది.

ఏసీబీ దూకుడు.. ఈసారి ఎక్సైజ్ ఎస్పీ అక్రమాస్తులపై దాడులు !

ఏసీబీ దూకుడు.. ఈసారి ఎక్సైజ్ ఎస్పీ అక్రమాస్తులపై దాడులు !

నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్పీ మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేపట్టింది. హైదరాబాద్, నిజామాబాద్ సహా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ సౌత్ జోన్ లో కొత్తగా 6 వరుసల ఫ్లైఓవర్​!

హైదరాబాద్ సౌత్ జోన్ లో కొత్తగా 6 వరుసల ఫ్లైఓవర్​!

హైదరాబాద్ సౌత్ జోన్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ రూ.345 కోట్లతో మెయిలార్‌దేవ్‌పల్లి-శంషాబాద్-కాటేదాన్​ మధ్య రెండు వైపులా ప్రయాణించగలిగే ఆరు లేన్ల ఫ్లైఓవర్​ నిర్మించనుంది.

ప్రధాని మోదీకీ లేనన్ని కార్యాలయాలు.. రేవంత్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులపై ఆసక్తికర చర్చ

ప్రధాని మోదీకీ లేనన్ని కార్యాలయాలు.. రేవంత్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులపై ఆసక్తికర చర్చ

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి.. ప్రగతిభవన్‌ గడీలో ఉంటూ పాలిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒకప్పుడు కేసీఆర్‌పై దుమ్మెత్తిన రేవంత్‌ రెడ్డి.. సచివాలయంలోని చాంబర్‌ సహా మొత్తం ఐదు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.