Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

బెల్లం తినిపించిన ఆటో డ్రైవర్.. తొక్కి చంపేసిన ఏనుగు

బెల్లం తినిపించిన ఆటో డ్రైవర్.. తొక్కి చంపేసిన ఏనుగు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఊరేగింపులో ఉన్న ఏనుగుకు బెల్లం తినిపించేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్‌పై ఏనుగు దాడి చేసింది. తొండంతో విసిరి కాలితో తొక్కడంతో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుకు హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుకు హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది.

‘ఆదర్శ కుటుంబం’ చిట్టిబాబు’ వచ్చేస్తున్నాడు!

‘ఆదర్శ కుటుంబం’ చిట్టిబాబు’ వచ్చేస్తున్నాడు!

వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ నుంచి ‘చిట్టిబాబు’ గ్లింప్స్ విడుదలైంది. కుటుంబ వినోదంతో కూడిన ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గ్రామాల్లో భూముల ధరలకు త్రిబుల్ ఆర్ ఊపు !

గ్రామాల్లో భూముల ధరలకు త్రిబుల్ ఆర్ ఊపు !

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ గ్రామాల్లో భూముల ధరలు పెరగనున్నాయి. భూసేకరణ పూర్తికావడంతో రైతులు, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

సీఎం చంద్రబాబును మెప్పించింది..ఇంతలోనే విద్యార్థిని ఆత్మహత్య

సీఎం చంద్రబాబును మెప్పించింది..ఇంతలోనే విద్యార్థిని ఆత్మహత్య

తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబును తన మాటలతో ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని శివాని రెండు రోజులకే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం కలిగించింది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాక్రోచ్ ఎఫెక్ట్.. రోజుకో వీడియో చేస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

కాక్రోచ్ ఎఫెక్ట్.. రోజుకో వీడియో చేస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

నీట్ పేపర్ లీకేజీ..విద్యా వ్యవస్ధలో లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల దెబ్బకు దిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన పాలన వైఫల్యాలను సరిదిద్దుకునే ప్రయత్నంతో పాటు జెన్ జీ యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తన ప్రభుత్వం పట్ల జెన్ జీ యువతలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చి..వారిని ప్రసన్నం చేసుకుని దగ్గరయ్యే ఎత్తులకు ప్రధాని పదును పెడుతున్నారు. ఇందుకు ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా కనబడుతుంది.