Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

రేవంత్ రెడ్డి, పొంగులేటి రూ.10 వేల కోట్ల బాహుబలి కుంభకోణం.. 22 వేల అక్రమ భూ బదలాయింపులు..

రేవంత్ రెడ్డి, పొంగులేటి రూ.10 వేల కోట్ల బాహుబలి కుంభకోణం.. 22 వేల అక్రమ భూ బదలాయింపులు..

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కింద నడుస్తున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో ఇప్పటివరకు 22 వేల ఫైల్స్ భూ యజమానులకు తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే, ఇతరుల పేర్ల మీదికి మార్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో నిషేధిత భూములు కూడా ఉన్నాయని, పట్టాదారులకు సంబంధం లేకుండానే సాఫ్ట్ వేర్ మార్చి, ఆ భూములను ఇతరుల పేర్లకు బదలాయించాలన్నారు.

కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?

కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?

తెలంగాణ ప్రభుత్వంలో వీరు వారు అనే తేడా లేకుండా పరపతి కలిగిన కాంగ్రెస్ నాయకులు తెర వెనుక పనులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు డబ్బులు లేవని వేదికల ప్రజలకు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్న నేతలు, అంతర్గతంగా తమకు నచ్చిన వారికి పదుల కోట్లు చెల్లిస్తుండడమే కాకుండా, నామినేషన్లపై విలువైన కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.

పద్నాలుగేళ్ల తర్వాత.. 17 కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే కుటుంబంలో మరో ఇద్దరిని చంపిన మదగజం

పద్నాలుగేళ్ల తర్వాత.. 17 కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే కుటుంబంలో మరో ఇద్దరిని చంపిన మదగజం

ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల తర్వాత మళ్లీ వెంటాడిన ఒక ఏనుగు.. ఆ కుటుంబంలో మరో ఇద్దరిని బలి తీసుకోవడం నేపాల్‌లో సంచలనం రేపింది. అందునా.. రెండు ప్రధాన నదులు దాటుకుని వచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్‌మాల్‌ దందా!

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్‌మాల్‌ దందా!

తెలంగాణలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు ప్రతి నెల ఒకటో తేదీ నుంచే జీతాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టింది. ఉద్యోగుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయడంతో పాటు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. 100 రోజుల్లో కొత్త వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు.

కనుల విందు..ఖరల్‌ధాస్ జలపాతం పరవళ్లు!

కనుల విందు..ఖరల్‌ధాస్ జలపాతం పరవళ్లు!

భారీ వర్షాలతో ఒడిశాలోని ఖరల్‌ధాస్ జలపాతం 500 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో ఈ జలపాతం అద్భుతమైన అందాలతో పర్యాటకులను విశేషంగా అలరిస్తోంది.

ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం

ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంబై, పూణే నగరాలను అతలాకుతలం చేశాయి. లోనావాలాలో రికార్డు వర్షపాతం నమోదవగా, రైలు, రహదారి రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాయగఢ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు.