Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

భద్రాచలం అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి ఘాట్, ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నారు.

Bhadrachalam Temple

దురంధర్ 2’ దుమ్మురేపింది..

Records | భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు రోజురోజుకూ కొత్త మార్క్‌ని సెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ‘దురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన కొద్ది రోజులలోనే ఈ ఘనత సాధించడం సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌కు నిదర్శనం.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది