Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

కాక్రోచ్ పార్టీ కొత్త కార్యాచరణ..‘క్యా బోల్తీ పబ్లిక్’!

కాక్రోచ్ పార్టీ కొత్త కార్యాచరణ..‘క్యా బోల్తీ పబ్లిక్’!

కాక్రోచ్ జనతా పార్టీ 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రకటించింది. నిరుద్యోగం, యువత సమస్యలను జాతీయ అజెండాగా తీసుకెళ్తామని వెల్లడించింది.

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించింది.

బడికి వెళ్లాలంటే సాహసంచేయాల్సిందే..!

బడికి వెళ్లాలంటే సాహసంచేయాల్సిందే..!

మధ్యప్రదేశ్‌లో విద్యార్థులు బెట్వా నది చెక్‌డ్యామ్‌పై ప్రాణాలను పణంగా పెట్టి స్కూల్‌కు వెళ్తున్న వీడియో వైరల్ అయింది. సురక్షిత మార్గం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

కుక్కలతో కలిసి పిల్లల క్రికెట్..వైరల్ వీడియో

కుక్కలతో కలిసి పిల్లల క్రికెట్..వైరల్ వీడియో

పల్లెటూరిలో పిల్లలు పెంపుడు కుక్కలతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. కుక్కలు కీపింగ్, ఫీల్డింగ్ చేస్తూ బంతిని క్యాచ్ పట్టడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

షాకింగ్ వీడియో.. ఫుట్ బాల్ ఆటగాడిపై పిడుగు!

షాకింగ్ వీడియో.. ఫుట్ బాల్ ఆటగాడిపై పిడుగు!

థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపై పిడుగు పడింది. సోఫ్వాన్ అవేయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఘటన వీడియో వైరల్‌గా మారింది.