Vidhaatha

Latest Telugu News

Menu Icon

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

విధాత ప్రత్యేకం

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం తగ్గినా హైదరాబాద్‌లో మాత్రం 15 శాతం వృద్ధి నమోదైంది. క్యూ2లో హైదరాబాద్‌లో 13,196 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది.

గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..ఇద్దరు మృతి

గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..ఇద్దరు మృతి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

‘సుప్రీం’ స్పీడ్.. ఒక్క రోజునే 400 కేసుల పరిష్కారం!

‘సుప్రీం’ స్పీడ్.. ఒక్క రోజునే 400 కేసుల పరిష్కారం!

సుప్రీంకోర్టు ‘సమాధాన్ సమరోహ్ 2026’లో తొలి రోజే 400కు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. ప్రత్యేక లోక్ అదాలత్‌లో కుటుంబ, ఆస్తి, భూసేకరణ, పన్నులు తదితర కేసులను పరిష్కరించారు.supreme-court-samadhan-samaroh-2026-400-cases-settled-in-one-day

విప్స్ వాలెట్ కేసులు తేలేదెప్పుడు?..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో బాధితులు!

విప్స్ వాలెట్ కేసులు తేలేదెప్పుడు?..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో బాధితులు!

వీఐపీఎస్ వాలెట్ కేసులు ఏళ్లుగా నానుతుండటంతో బాధితుల్లో ఆందోళన పెరుగుతోంది. రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితులపై చర్యలు, తమ డబ్బు రికవరీ కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.

పసిడి పరుగు..అదే దారిలో వెండి ధరలు

పసిడి పరుగు..అదే దారిలో వెండి ధరలు

శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,520 పెరిగి రూ.1,63,090 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,400 ధర రూ.1,49,500వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 పెరిగి రూ. 2,70,000 వద్ద కొనసాగుతుంది.