2022 - vidhaatha.com. All Rights Reserved.
తాజా వార్తలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం
విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...
ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...
భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...
Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC
విధాత, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో రహదారులు వర్షపు నీటితో...
మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై
విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...
ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హబ్ 2ను ప్రారంభించిన CM KCR
విధాత, హైదరాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...
తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...
Breaking: జూన్ 30న పదో తరగతి ఫలితాలు
విధాత, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హరీశ్రావు
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొదలైందని తన ట్వీట్లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...
ఇంటర్లో అవిభక్త కవలలు వీణ, వాణిల అద్భుత ప్రతిభ
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...
యాదాద్రి: నృసింహుడి హుండీ ఆదాయం రూ. 68.55 లక్షలు
విధాత,యాదాద్రి భువనగిరి: యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి 7రోజుల హుండీ ఆదాయం రూ.68,55,927లు సమకూరింది. భక్తులు స్వామి వారికి హుండీలో సమర్పించిన కానుకలను ప్రతి మంగళ వారం లెక్కింపు చేస్తున్నారు.
ఈ మంగళ వారం...
బ్రేకింగ్: జూలై 1న టెట్ ఫలితాలు
విధాత, హైదరాబాద్: తెలంగాణలో జూన్ 12న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. జులై 1వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ...
నేడు పారిస్కు సీఎం జగన్ దంపతులు
విధాత: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా పారిస్కు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు....
ఆధ్యాత్మికం
యాదాద్రి: నృసింహుడి హుండీ ఆదాయం రూ. 68.55 లక్షలు
విధాత,యాదాద్రి భువనగిరి: యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి 7రోజుల హుండీ ఆదాయం రూ.68,55,927లు సమకూరింది. భక్తులు స్వామి వారికి హుండీలో సమర్పించిన కానుకలను ప్రతి మంగళ వారం లెక్కింపు చేస్తున్నారు.
ఈ మంగళ వారం...
పాడిపంటలు
భువనగిరి: 2.54 లక్షల మంది రైతులకు రైతుబంధు
విధాత: రైతుబంధు పథకంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో వానకాలం 2022లో మొత్తం 2,54,977 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. 6,07,745 ఎకరాల విస్తీర్ణానికి వీరికి రూ 303,87,29,225/-, అందించడం జరుగుతోంది. ఇందులో 2,21,593...
విధాత ప్రత్యేకం
శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే
4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చని అంచనా!
విధాత: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా...
తెలంగాణ
ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...
భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...
Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC
విధాత, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో రహదారులు వర్షపు నీటితో...
మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై
విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...
ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హబ్ 2ను ప్రారంభించిన CM KCR
విధాత, హైదరాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...
తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...
ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం
విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...
నేడు పారిస్కు సీఎం జగన్ దంపతులు
విధాత: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా పారిస్కు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు....
నేను బీజేపీ మనిషిని: మోహన్బాబు.. కోర్టుకు హజరు
విధాత: సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మనోజ్లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్ బాబుపై కేసు నమోదైంది. తిరుపతి...
శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే
4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చని అంచనా!
విధాత: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా...
సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి
విధాత, అమరావతి: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి...
ఖైరతాబాద్ మట్టి గణనాథుడి రూపం ఇదే!
విధాత: హైదరాబాద్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్...
రాజకీయం
ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హబ్ 2ను ప్రారంభించిన CM KCR
విధాత, హైదరాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...
ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హరీశ్రావు
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొదలైందని తన ట్వీట్లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...
నేడు పారిస్కు సీఎం జగన్ దంపతులు
విధాత: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా పారిస్కు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు....
నేను బీజేపీ మనిషిని: మోహన్బాబు.. కోర్టుకు హజరు
విధాత: సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మనోజ్లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్ బాబుపై కేసు నమోదైంది. తిరుపతి...
పీవీ ఈ జాతి సంపద.. ఓ శక్తి: రేవంత్ రెడ్డి
విధాత: భారత్ ఆర్ధికంగా.. శక్తివంతంగా నిలవడానికి పీవీ నర్సింహారావు కారణం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు పీవీ నర్సింహారావ్ జయంతి సందర్భంగా నెక్లెస్...
తెలంగాణ: ఇంటర్ ఫలితాలు విడుదల
70 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు.. అమ్మాయిలదే హవా
విధాత: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్...
జాతీయం
ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హబ్ 2ను ప్రారంభించిన CM KCR
విధాత, హైదరాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...
తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...
నేను బీజేపీ మనిషిని: మోహన్బాబు.. కోర్టుకు హజరు
విధాత: సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మనోజ్లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్ బాబుపై కేసు నమోదైంది. తిరుపతి...
శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే
4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చని అంచనా!
విధాత: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా...
చతికిలపడిన షేర్ మార్కెట్లు
విధాత: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్ పడ్డది. గత మూడు రోజులు లాభాల్లో పరుగులు తీసిన సూచీలు మంగళవారం చతికిలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనకు తోడు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు...
TS సచివాలయం నిర్మాణ సంస్థ ‘పల్లోంజీ మిస్ట్రీ’ కన్నుమూత
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పల్లోంజీ మిస్ట్రీ(93) సోమవారం రాత్రి ముంబయిలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. 2016లో ఆయనకు పద్మ భూషణ్ వచ్చింది.
ముంబయికి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూపును...
అంతర్జాతీయం
నేడు పారిస్కు సీఎం జగన్ దంపతులు
విధాత: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా పారిస్కు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు....
చతికిలపడిన షేర్ మార్కెట్లు
విధాత: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్ పడ్డది. గత మూడు రోజులు లాభాల్లో పరుగులు తీసిన సూచీలు మంగళవారం చతికిలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనకు తోడు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు...
దారుణం.. ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
అమెరికాలో వలస విషాదం: శాన్ ఆంటోనియోలో దారుణ ఘటన
విధాత: అమెరికాలో టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో ఒక కంటైనర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న 46 మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో...
ఉక్రెయిన్ షాపింగ్ మాల్పై క్షిపణితో రష్యా దాడి
భారీగా ఎగసిపడుతున్న మంటలు
ఇద్దరు మృతి, 20 మందికి పైగా గాయాలు
విధాత: ఉక్రెయిన్ షాపింగ్ మాల్పై సోమవారం క్షిపణితో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా 20 మందికిపైగా...
బుల్ ఫైట్.. స్టేడియం కూలి 500 మందికి గాయాలు, ఐదుగురు మృతి(Video) అయినా..
విధాత: బుల్ ఫైట్ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలి నలుగురు మృతి చెందిన ఘటన కొలంబియాలోని ఎల్ ఎస్పినల్లో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడ్డారు....
BRSపై ఎన్నారైల నుంచి విశేష స్పందన: మహేశ్ బిగాల
విధాత: సీఎం కేసీఆర్ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు కొరకు యూరోప్ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్ట్రియాలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేశ్...
నేరాలు
ఉక్రెయిన్ షాపింగ్ మాల్పై క్షిపణితో రష్యా దాడి
భారీగా ఎగసిపడుతున్న మంటలు
ఇద్దరు మృతి, 20 మందికి పైగా గాయాలు
విధాత: ఉక్రెయిన్ షాపింగ్ మాల్పై సోమవారం క్షిపణితో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా 20 మందికిపైగా...
దారుణం: కదులుతున్న కారులో.. తల్లి, ఆరేండ్ల కూతురిపై గ్యాంగ్ రేప్
విధాత: కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తె (6)పై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ కార్యక్రమానికి వెళ్లి రాత్రి తిరిగొస్తున్న తల్లీ...
వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
రుణ యాప్ల నిర్వాహకులు రూట్ మార్చారు
విధాత: రుణ యాప్ల కేసుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో రుణాలు తీసుకున్న వారి డేటాను సేకరించి మళ్లీ వారికి అవసరం లేకున్నా.. ఖాతాల్లో నగదు...
బుల్ ఫైట్.. స్టేడియం కూలి 500 మందికి గాయాలు, ఐదుగురు మృతి(Video) అయినా..
విధాత: బుల్ ఫైట్ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలి నలుగురు మృతి చెందిన ఘటన కొలంబియాలోని ఎల్ ఎస్పినల్లో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడ్డారు....
టార్గెట్ ‘అమర్నాథ్ యాత్ర’: భారత్లోకి పాక్ ఉగ్రవాది
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు పాక్ ఉగ్రవాది చొరబాటు యత్నం..
విధాత: అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్...
అర్ధరాత్రి.. క్షిపణులతో కీవ్పై విరుచుకుపడ్డ రష్యా
జీ-7 సదస్సు వేళ.. అనూహ్య పరిణామం
విధాత: జర్మనీలో జీ-7 నేతల కీలక భేటీ వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు.. కేవలం గంటల వ్యవధిలోనే...
60 రోజుల్లో.. 201 మంది చార్ధామ్ యాత్రికులు మృతి
విధాత: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో కేవలం 60 రోజుల్లో 201 మంది యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హెలికాప్టర్...
అండర్వేర్ కొని.. రూ.1.53 లక్షలు పోగొట్టుకున్న టెకీ
విధాత: ఆన్లైన్లో అండర్ వేర్ కొనుగోలు చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. సైబర్ మోసగాళ్లు వేసిన ఎరకు చిక్కాడు. కారు బహుమతంటే.. ఆశపడి..డబ్బులు పోగొట్టుకున్నాడు. మియాపూర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల...
COVID: దేశంలో కొత్తగా 17,073 కేసులు
విధాత, ఢిల్లీ: దేశంలో ఉన్నట్టుండి కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన కేసులు మళ్లీ 17 వేలు దాటాయి. ఆదివారం 11 వేల మందికి పాజిటివ్ రాగా,...
35 వేలు ఇచ్చి రైల్వేస్టేషన్లో విధ్వంసం: రైల్వే ఎస్పీ అనురాధ
విధాత, హైదరాబాద్: సికింద్రాబాద్ ఘటన వివరాలను రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. స్టేషన్లో విధ్వంసానికి యువకులను సుబ్బారావు రెచ్చగొట్టారని, ఆయన ఈనెల 16న నరసరావుపేట నుంచి హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని లాడ్జిలో బస...
నా భార్య ఆచూకీ కనిపెట్టండి.. లేకుంటే మా శవాల లొకేషన్ పంపిస్తాం (సెల్ఫీ వీడియో)
విధాత: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోలీసులు వైఫల్యంతో తన భార్య ఆచూకీ లభించడం లేదని ఆరోపించారు.
తన...
గ్యాలరీ
క్రీడలు
బుల్ ఫైట్.. స్టేడియం కూలి 500 మందికి గాయాలు, ఐదుగురు మృతి(Video) అయినా..
విధాత: బుల్ ఫైట్ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలి నలుగురు మృతి చెందిన ఘటన కొలంబియాలోని ఎల్ ఎస్పినల్లో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడ్డారు....
టోర్నీకి ఎంపిక కాలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
విధాత: దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. షోయబ్ అనే ఫస్ట్క్లాస్ క్రికెటర్ సింద్ ప్రావిన్స్లోని హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు....
క్రిస్ గేల్ను కలిసిన విజయ్ మాల్యా (వైరల్)
‘సూపర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ అక్విజిషన్’ మాల్యా లేటెస్ట్ ట్వీట్
విధాత: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘సూపర్ ఫ్రెండ్షిప్,...
అశ్విన్కు పాజిటివ్.. ఇంగ్లాండ్ టూర్కు ఆలస్యం
విధాత: టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం...
బిజినెస్
శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే
4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చని అంచనా!
విధాత: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా...
చతికిలపడిన షేర్ మార్కెట్లు
విధాత: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్ పడ్డది. గత మూడు రోజులు లాభాల్లో పరుగులు తీసిన సూచీలు మంగళవారం చతికిలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనకు తోడు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు...
జాక్వెలిన్ డ్యాన్స్ కన్నా మంగ్లీ వాయిస్ సూపర్: ఆర్జీవీ
రెండు నెలలు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాం: సుదీప్
నాగార్జున ధైర్యం చేసి మాకోసం స్టూడియో తలుపులు తీశారు
విధాత: సుదీప్ హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ 3డీ ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం...
క్రిస్ గేల్ను కలిసిన విజయ్ మాల్యా (వైరల్)
‘సూపర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ అక్విజిషన్’ మాల్యా లేటెస్ట్ ట్వీట్
విధాత: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘సూపర్ ఫ్రెండ్షిప్,...
టిటిడి
శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే
4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చని అంచనా!
విధాత: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా...
తిరుమలలో భక్తుల రద్దీ.. కిలోమీటర్ మేర లైన్
విధాత: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని తితిదే...
ఆన్లైన్లో శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు
విధాత: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అంగప్రదక్షిణ టికెట్లు పొందడానికి ఇకపై భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ప్రస్తుతం...
TTD: అంతకంతకూ పెరుగుతున్న భక్తులు..
విధాత: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశుని దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో ఏడు కొండలపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండి పోయాయి.
వైకుంఠం క్యూ...
TTD: అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు రోజులు
విధాత: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్...
18 నుంచి అమెరికాలో శ్రీవారి కల్యాణోత్సవాలు
విధాత : అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి అమెరికాలోని ఏడు ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్ 18న...
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
విధాత : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు,...
శ్రీవారి సేవలో ‘నయన’ దంపతులు
విధాత: నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు.
మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి...
భక్తులు ఓపికతో ఉండాలి : టీటీడీ ఈవో
విధాత : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు టీటీడీ ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ...