Chiranjeevi | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక చరిత్రను సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.