Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని తొలి శిల్పం గుర్తింపు

సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి తొలి శిల్పాన్ని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. శిల్పంలో గణపతిదేవుడు, సోమలాదేవి, రాజగురువు ప్రతిమలు కనిపిస్తున్నాయి.

మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం

కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. జేసీబీ ముందు పడుకుని తమ భూములు ఇవ్వమంటూ నిరసన తెలిపారు.

రైతులకు క్షమాపణలు చెబుతున్నాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. పది రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగర ప్రజల త్రాగు నీటి అవసరాలకు మల్లన్న సాగర్ నీళ్ళు

మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల గోదావరి నీటిని తరలించే భారీ పైప్‌లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నగర తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 320పెరిగి రూ. 1,59,380 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 1,46,100కి చేరింది. రూ.2,95,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు ప్రేక్షకుల కోసం తొలి ట్రావెల్ ఓటీటీ ‘విహారి’ గ్రాండ్ ఎంట్రీ!

OTT | ఓటీటీ ప్రపంచం అంటే ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, రియాలిటీ కంటెంట్ చుట్టూనే తిరుగుతూ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ZEE5, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర..

OTT Movies | సినిమా ప్రేమికులకు మరో ఎంటర్‌టైన్‌మెంట్ వీకెండ్ సిద్ధమైంది. సమ్మర్ సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ, ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త కంటెంట్‌తో రెడీ అయ్యాయి.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.