Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

మంత్రి పొంగులేటి వర్సెస్ కౌశిక్ రెడ్డి

మంత్రి పొంగులేటి వర్సెస్ కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలతో ఆందోళనకు దిగడంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు.

మొదట పాడాల్సింది రాష్ట్ర గీతమే : తమిళ అసెంబ్లీ తీర్మానం

మొదట పాడాల్సింది రాష్ట్ర గీతమే : తమిళ అసెంబ్లీ తీర్మానం

తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను మొదట ఆలపించడం తప్పనిసరి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. సీఎం విజయ్ భాష, సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని పేర్కొన్నారు.

కర్నాటకలో సర్ కత్తి.. మారనున్న రాజకీయ ముఖ చిత్రం?

కర్నాటకలో సర్ కత్తి.. మారనున్న రాజకీయ ముఖ చిత్రం?

కర్ణాటకలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ ఆ రాష్ట్ర ప్రజల్లో గుబులు రేపుతున్నది. రెసెడెన్షియల్‌ సర్టిఫికెట్లతో లింకు పెట్టడంతో ఓటర్లు తాసిల్దార్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.

కాన్పూర్-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై టోల్ రద్దు

కాన్పూర్-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై టోల్ రద్దు

రూ.4,200 కోట్లతో నిర్మించిన కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన నెలలోపే గుంతలు, కుంగిపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వసూళ్లు తాత్కాలికంగా నిలిపివేసింది. నిర్మాణ సంస్థపై మూడేళ్ల నిషేధం విధించి అధికారులపై చర్యలు తీసుకుంది.

టిన్ డబ్బాలో చిక్కుకున్న ఎలుగుబంటి తల ..రక్షించిన ఆర్మీ

టిన్ డబ్బాలో చిక్కుకున్న ఎలుగుబంటి తల ..రక్షించిన ఆర్మీ

హిమాలయా పర్వత శ్రేణిలో ఎల్వోసీ సమీపంలోని ఓ మంచు పర్వతపు ఎలుగుబంటి తల టిన్‌ డబ్బాలో చిక్కుకోగా..భారత సైన్యం దానిని రక్షించడం వైరల్ గా మారింది.

ప్రపంచ సింహాల దినోత్సవం..నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి

ప్రపంచ సింహాల దినోత్సవం..నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి

ప్రపంచ సింహాల దినోత్సవం(ఆగస్టు 10) సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సింహాల జనాభా 23,000 వరకు ఉంటుందని అంచనా. భారత్ ఆసియా సింహాల సంఖ్య ఐదేళ్లలో 32.2% పెరిగి..891కి చేరినట్లుగా గుర్తించారు.