Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఇండోనేషియా ప్రంబానన్ దేవాలయ పునరుద్దరణ నా అదృష్టం: ప్రధాని మోదీ

ఇండోనేషియా ప్రంబానన్ దేవాలయ పునరుద్దరణ నా అదృష్టం: ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని యునెస్కో వారసత్వ సంపద ప్రంబానన్ దేవాలయ సముదాయ పునరుద్ధరణకు భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2029 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇరాన్ తో సీజ్ ఫైర్ ముగిసింది : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్

ఇరాన్ తో సీజ్ ఫైర్ ముగిసింది : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్

హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

మండపం నుంచి వరుడు పరార్..రోడ్లపై వెంబడించిన వధువు, బంధువులు !

మండపం నుంచి వరుడు పరార్..రోడ్లపై వెంబడించిన వధువు, బంధువులు !

హర్యానాలో పెళ్లి మండపం నుంచి వరుడు హఠాత్తుగా పరుగెత్తిపోగా, వధువు, కుటుంబ సభ్యులు రోడ్లపై వెంబడించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజ ఘటన కాదని, సోషల్ మీడియా రీల్ లేదా చిత్రీకరించిన సన్నివేశమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ రాష్ట్రాల్లో నేరాలకు వివాదస్పద శిక్షలు.. వైరల్

ఆ రాష్ట్రాల్లో నేరాలకు వివాదస్పద శిక్షలు.. వైరల్

రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో నిందితులపై పోలీసులు చేపట్టిన బుల్డోజర్ చర్యలు, ఎన్‌కౌంటర్, బహిరంగ ఊరేగింపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చర్యలపై మానవ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

భారత దేశంలో కొత్త గుర్రం జాతి తెల్లటి ‘నుక్రా’

భారత దేశంలో కొత్త గుర్రం జాతి తెల్లటి ‘నుక్రా’

భారతదేశంలో తెల్లటి 'నుక్రా' గుర్రం త్వరలో తొమ్మిదవ అధికారిక దేశీయ గుర్రపు జాతిగా గుర్తింపు పొందనుంది. రాజస్థాన్‌లోని ఎన్ఆర్సీఈ శాస్త్రీయ అధ్యయనాలు పూర్తి చేసి అధికారిక గుర్తింపు దిశగా చర్యలు చేపట్టింది.

బావిలో పడిన ఏనుగు సేఫ్…అడవిలోకి తరలింపు

బావిలో పడిన ఏనుగు సేఫ్…అడవిలోకి తరలింపు

కేరళలోని ఎర్నాకుళం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలోని కూవప్పరలో నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడిపోయిన ఒక అడవి ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.