సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఒక బిల్డర్కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విధాత ప్రత్యేకం
మొన్నటి దాకా చంద్రబాబు, నితీశ్ కుమార్ పార్టీల మద్దతు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఇప్పుడు ఉన్నపళాన 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు తోడైంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుందా? జనసేనానికి జాక్ పాట్ లభిస్తుందా? లోకేశ్ ఆశలకు బ్రేక్ పడుతుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?
విధాత ప్రత్యేకం
రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమర్పించిన నామినేషన్ పత్రం తిరస్కరణకు గురికావడం కాంగ్రెస్లో కాక రేపుతున్నది. నటరాజన్పై తెలంగాణలో నమోదైన కేసుల విషయాలు ఎంపీ ఎన్నికల కమిషన్కు ఎలా చేరాయన్న విషయంలో ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తున్నది. ఈ వ్యవహారం ఎవరికి చుట్టుకుంటుందోనన్న చర్చలు సాగుతున్నాయి.
విధాత ప్రత్యేకం
దేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తుంటారు. వానకాలంతో పోల్చితే యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరత తక్కువగా ఉండటం, కనీస మద్ధతు ధర తక్కువ లభించడం మూలంగా సాగు అంతగా చేయరు. గత వానకాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వరిసాగు బాగా జరిగింది. దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా వరి సాగు చేయడంలో ముందంజలో ఉన్నాయి. వినియోగానికి మించి వస్తున్న దిగుబడిని నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
పాడిపంటలు