Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలకు మార్గం సుగమం కాగా, వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వరల్డ్ టైగర్ డే..ప్రపంచంలోని పులుల జనాభాలో 70% మన దేశంలోనే

వరల్డ్ టైగర్ డే..ప్రపంచంలోని పులుల జనాభాలో 70% మన దేశంలోనే

అంతర్జాతీయ పులుల దినోత్సవం వేళ భారత్‌కు అరుదైన గౌరవం! ప్రపంచంలోని 70% పులులు మన దేశంలోనే.. నల్లమల అభయారణ్యం ప్రాముఖ్యత మరియు ఏపీ, తెలంగాణ పులుల లెక్కలు ఇవే.

కర్ణాటకలో 7వేల మంది విద్యార్ధులకు హెచ్ఐవీ పాజిటివ్ !

కర్ణాటకలో 7వేల మంది విద్యార్ధులకు హెచ్ఐవీ పాజిటివ్ !

కర్ణాటకలో 7 వేల మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో ప్రత్యేక పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ పై తొలి టెస్టులో వెస్టిండీస్ విజయం..అన్ని వికెట్లు పేసర్లకే!

పాకిస్తాన్ పై తొలి టెస్టులో వెస్టిండీస్ విజయం..అన్ని వికెట్లు పేసర్లకే!

పాకిస్తాన్‌పై తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌లోని మొత్తం 40 వికెట్లను పేసర్లే పడగొట్టగా, జస్టిన్ గ్రీవ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

యూపీలో యువతిపై గ్యాంగ్‌రేప్..పోలీసులపైకి కాల్పులు

యూపీలో యువతిపై గ్యాంగ్‌రేప్..పోలీసులపైకి కాల్పులు

ఉత్తరప్రదేశ్‌ రుద్రపూర్‌లో ముగ్గురు నిందితులు ఓ యువతి(19)ని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగు చూసింది. నిందితులను గుర్తించి పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై వారు కాల్పులకు పాల్పడటం..సీన్ రీ క్రియేషన్ లో తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది.

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 660 తగ్గి రూ. 1,43,510 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,31,550 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద స్థిరంగా నిలిచింది.