Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

తెలంగాణలో మరిన్ని వర్షాలు.. !

తెలంగాణలో మరిన్ని వర్షాలు.. !

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్

గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్

డిమాండ్ల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు

టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంటితో పాటు 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భారీ ఆస్తులు, నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది.

శివయ్య లీల..శివలింగంపై నూనె పోస్తే పాలలా మార్పు..!

శివయ్య లీల..శివలింగంపై నూనె పోస్తే పాలలా మార్పు..!

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఒక విచిత్రమైన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయంలో శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల రంగులోకి మారుతుండటంతో భక్తులను అశ్చర్య, ఆనందాలకు గురి చేస్తుంది.

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

సీజేపీ వ్యంగ్య రూపంలో ఏర్పడినప్పటికీ.. ఏళ్ల తరబడి పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో నీట్‌ 2026 పేపర్‌ లీకేజీతో ఉద్యమరూపాన్ని సంతరించుకున్నది. వాస్తవానికి దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 152 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లీకేజీల మూలంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభకు గురయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.