Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

పాలిటెక్నిక్ శక్తి స్కీమ్ పై భగ్గుమంటున్న విద్యార్ధి లోకం

పాలిటెక్నిక్ శక్తి స్కీమ్ పై భగ్గుమంటున్న విద్యార్ధి లోకం

తెలంగాణలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. శక్తి స్కీమ్‌, జీవో 97 రద్దు చేయాలని, బీటెక్‌ చదివే అవకాశం కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

నేను.. జెన్ జీ అంటూ ఆర్మీకి యువతి బెదిరింపు..వైరల్ వీడియో !

నేను.. జెన్ జీ అంటూ ఆర్మీకి యువతి బెదిరింపు..వైరల్ వీడియో !

లద్దాఖ్‌ మీనామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఆర్మీ సిబ్బందితో ‘నేను జెన్‌ జీ’ అంటూ ఓ యువతి వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై వీకే సింగ్‌, ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు.

మమ్మల్నీచైనీస్ అని పిలువకండి : ఇటానగర్ చిన్నారి వీడియో వైరల్

మమ్మల్నీచైనీస్ అని పిలువకండి : ఇటానగర్ చిన్నారి వీడియో వైరల్

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారి ‘మమ్మల్ని చైనీస్‌ అని పిలవకండి.. మేము గర్వించదగ్గ భారతీయులం’ అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుప్పకూలిన గోల్డ్ మైన్ ..100మందికి పైగా సజీవ సమాధి

కుప్పకూలిన గోల్డ్ మైన్ ..100మందికి పైగా సజీవ సమాధి

అఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో పని చేస్తున్న 100 మందికిపైగా కార్మికులు గని మట్టి, రాళ్ల శిధిలాల కింద చిక్కుకుపోయి సజీవ సమాధి అయినట్లుగా మైనింగ్ అధికారులు ధ్రువీకరించారు.

క్యాన్సర్ వ్యాక్సిన్ సక్సెస్ ..రికార్డు స్థాయిలో అమెరికా కంపెనీ షేర్ ధర!

క్యాన్సర్ వ్యాక్సిన్ సక్సెస్ ..రికార్డు స్థాయిలో అమెరికా కంపెనీ షేర్ ధర!

క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ రూపొందించిన అమెరికా బయోటెక్ దిగ్గజం మోడెర్నా కంపెనీ షేర్ ధర ఒకే రోజులో 177% పెరిగి సంచలనం రేపింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక పెరుగుదల అని, అలాగే కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు లాభం అని కంపెనీ నివేదిక పేర్కొంది.

అటవీ సిబ్బంది అప్రమత్తం..ఏనుగుల గుంపుకు తప్పిన రైలు ముప్పు

అటవీ సిబ్బంది అప్రమత్తం..ఏనుగుల గుంపుకు తప్పిన రైలు ముప్పు

అస్సాంలో ఓ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతున్న సందర్బంలో ఆ మార్గంలో రైలు రావడాన్ని గమనించిన ఫారెస్టు సిబ్బంది వెంటనే రైలుకు ఎదురువెళ్లి అలర్ట్ సిగ్నల్ ఇవ్వడం..ఆ ఏనుగుల ప్రాణాలను దక్కించిన ఘటన వైరల్ గా మారింది.