Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

రూ. 100కోట్ల జాబితాలో మరో అవినీతి తిమింగలం !

రూ. 100కోట్ల జాబితాలో మరో అవినీతి తిమింగలం !

తెలంగాణ ఏసీబీ దాడుల్లో రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.100 కోట్ల వరకు ఆస్తులు గుర్తించారు.

తహశీల్ ఆఫీసులో టాయిలెట్లు కడిగిన మంత్రి జూపల్లి!

తహశీల్ ఆఫీసులో టాయిలెట్లు కడిగిన మంత్రి జూపల్లి!

నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తనిఖీ చేశారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంతో స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు.

ఇరుముడి’సినిమా.. థియేటర్‌లలో అభిమానుల హారతులు

ఇరుముడి’సినిమా.. థియేటర్‌లలో అభిమానుల హారతులు

రవితేజ ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయ్యప్ప మాల సన్నివేశాలు, మల్లెపూల పల్లకి పాటకు అభిమానులు థియేటర్లలో హారతులు ఇస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం సహా 4 భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు.

ఢిల్లీలో రాహుల్‌గాంధీ మెరుపు ధర్నా

ఢిల్లీలో రాహుల్‌గాంధీ మెరుపు ధర్నా

ఢిల్లీలో సెంట్రల్ డీసీపీ కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీ ఆకస్మిక ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్‌తో గాయపడిన విద్యార్థి సాహిల్ లోచాబ్‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.