Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

బిగ్ షాక్..రేపటి నుంచి గిగ్ వర్కర్ల సమ్మె

బిగ్ షాక్..రేపటి నుంచి గిగ్ వర్కర్ల సమ్మె

రేపటి నుంచి హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల నిరవధిక సమ్మె. రాపిడో, ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో సేవలు నిలిచే అవకాశం. నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు.

చేనేత వస్త్రాలతో రీల్స్ చేయండి: యువతకు ప్రధాని మోదీ పిలుపు

చేనేత వస్త్రాలతో రీల్స్ చేయండి: యువతకు ప్రధాని మోదీ పిలుపు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి GRWM రీల్స్ రూపొందించి #NationalHandloomDay తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఎలుగుబంటి దాడిలో.. అన్నాచెల్లెళ్లు మృతి

ఎలుగుబంటి దాడిలో.. అన్నాచెల్లెళ్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధిలో ఉన్న లర్‌గావ్-మర్కటోలా ప్రాంతంలో ఎలుగుబంటిదాడిలో అన్నా చెల్లెళ్లు మృతి చెందిన ఘటన విషాదం రేపింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ ఎలుగుబంటిని చంపేశారు.

గుజరాత్‌లో వింత ఘటన.. బావి నీళ్లలో సముద్రపు అలలు!

గుజరాత్‌లో వింత ఘటన.. బావి నీళ్లలో సముద్రపు అలలు!

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలో ఓ రైతు బావిలో నీరు పైకి ఉబికి వచ్చి సముద్రపు అలల మాదిరిగా ఎగిసిపడుతుడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు దీనిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.

కాక్రోచ్ పార్టీ కొత్త కార్యాచరణ..‘క్యా బోల్తీ పబ్లిక్’!

కాక్రోచ్ పార్టీ కొత్త కార్యాచరణ..‘క్యా బోల్తీ పబ్లిక్’!

కాక్రోచ్ జనతా పార్టీ 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రకటించింది. నిరుద్యోగం, యువత సమస్యలను జాతీయ అజెండాగా తీసుకెళ్తామని వెల్లడించింది.