Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

‘సర్’ధృవీకరణ కోసం ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లదు.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

‘సర్’ధృవీకరణ కోసం ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లదు.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్లు సర్‌ ప్రక్రియకు అనర్హమైనవిగా తేల్చింది.

నీట్ -యూజీ పేపర్‌ లీక్‌ కేసులో 13మందిపై సీబీఐ 20వేల పేజీల చార్జ్ షీట్

నీట్ -యూజీ పేపర్‌ లీక్‌ కేసులో 13మందిపై సీబీఐ 20వేల పేజీల చార్జ్ షీట్

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ 13 మందిపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది.

నిధుల సమీకరణే లక్ష్యం..మరోసారి భారీగా భూముల వేలం!

నిధుల సమీకరణే లక్ష్యం..మరోసారి భారీగా భూముల వేలం!

హైదరాబాద్‌లో రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా హెచ్‌ఎండీఏకి భారీ భూముల వేలానికి సిద్ధమైంది. కోకాపేట్‌ నియోపొలిస్‌లో ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర ఖరారు చేసింది.

పెంట్ హౌస్ రూ.62కోట్లు..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కొత్త క్రేజ్!

పెంట్ హౌస్ రూ.62కోట్లు..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కొత్త క్రేజ్!

హైదరాబాద్ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్ పెంట్‌హౌస్ ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడైంది. 8 పెంట్‌హౌస్‌ల ప్రీ-లాంచ్ బుకింగ్స్‌తో రూ.250 కోట్ల వ్యాపారం జరిగింది.

బస్ కండక్టర్ తో లేచిపోయిన భార్య: ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఫిర్యాదు

బస్ కండక్టర్ తో లేచిపోయిన భార్య: ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఫిర్యాదు

నా భార్య నన్ను వదిలేసి రాత్రికి రాత్రే తను ప్రేమించిన స్థానిక బస్ కండక్టర్ తో లేచిపోయిందంటూ మలయాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యంలో పడేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అఖిల్ విడుదల చేయగా...అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గొరిల్లా పిల్లతో చిన్నారి ఆట.. వైరల్ వీడియో

గొరిల్లా పిల్లతో చిన్నారి ఆట.. వైరల్ వీడియో

పిల్లల కోసం తల్లి పడే ఆరాటం మనుషులతో పాటు జంతువులలోనూ కనిపిస్తుంటుంది. జంతు ప్రదర్శనశాలలో ఓ గొరిల్లా పిల్లతో ఓ చిన్నారి ఆడిన ఆటలో తల్లి గొరిల్లా చూపిన చొరవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.