Vidhaatha

Latest Telugu News

Menu Icon

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

‘వందేమాతరం’ బిల్లుకు లోక్ సభ ఆమోదం

‘వందేమాతరం’ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వందేమాతరం గేయాన్ని అవమానించడం లేదా ఆలాపనకు ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారనుంది.

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

నిజంగానే ప్రాణం తీసిన‘సజీవ సమాధి’ స్టంట్ !

నిజంగానే ప్రాణం తీసిన‘సజీవ సమాధి’ స్టంట్ !

హర్యానాలో సర్కస్‌లో చేసిన ‘సజీవ సమాధి’ స్టంట్ విషాదంగా మారింది. 36 గంటల తర్వాత బయటకు తీయగా దీపక్ మృతిచెందాడు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు కలకలం

ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు కలకలం

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి మొదటి అంతస్తులో మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపింది. ఆస్పత్రిలోకి అవి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించగా, భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలకు మార్గం సుగమం కాగా, వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లోయపై ఆగిపోయిన జిప్ లైన్..ప్రాణభయంతో పర్యాటకుడు విలవిల!

లోయపై ఆగిపోయిన జిప్ లైన్..ప్రాణభయంతో పర్యాటకుడు విలవిల!

మహారాష్ట్ర టోరణ్‌మాల్ హిల్ స్టేషన్‌లో జిప్‌లైన్ ప్రయాణం మధ్యలో ఆగిపోవడంతో ఓ పర్యాటకుడు లోయపై గాల్లోనే చిక్కుకున్నాడు. సిబ్బంది సకాలంలో రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది.