Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక‌..క్షమాపణ చెప్పండి.. లేదా లీగల్ నోటీసులకు సిద్ధంగా ఉండండి

సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక‌..క్షమాపణ చెప్పండి.. లేదా లీగల్ నోటీసులకు సిద్ధంగా ఉండండి

సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక‌..గ్లోబరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సీఎం చేసిన ఆరోపణలను ఆయన రుజువు చేయాలి.. లేదంటే క్షమాపణ చెప్పండి.. లేదా లీగల్ నోటీసులకు సిద్ధంగా ఉండండి

మనం 156 ఏళ్లు బతకగలమా? అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయంలో సంచలన విషయాలు!

మనం 156 ఏళ్లు బతకగలమా? అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయంలో సంచలన విషయాలు!

మనిషి డెబ్బై ఏళ్లకో 80 ఏళ్లకో.. మహా అయితే 90 ఏళ్ల తర్వాతో ఎందుకు చనిపోవాలి? అసలు మనిషి పూర్తి ఆరోగ్యంతో ఉంటే ఎన్నేళ్లు బతకగలడు? అలా బతకాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? అసలు మనిషికి అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన పరిశోధనను npj Aging జర్నల్‌లో ప్రచురించారు.

టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా..వైరల్

టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా..వైరల్

మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని భావన ధర్నాకు దిగిన ఘటన వైరల్‌గా మారింది. అనారోగ్య సెలవులు కోరినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రెడ్కో డీజీఎం ముత్యం వెంకట రమణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

రెడ్కో డీజీఎం ముత్యం వెంకట రమణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో టీజీఆర్‌ఈడీసీఓ డీజీఎం ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏసీబీ గుర్తించిన ఆస్తుల నమోదిత విలువ రూ.28.14 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

3,168 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

3,168 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ 3,168 కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే నేతన్న భరోసా కింద చేనేత కార్మికులకు రూ.25 వేల సాయం, పుష్కరాల భద్రతకు రూ.50 కోట్ల మంజూరుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

విజయ్ జన నాయగన్ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల హంగామా

విజయ్ జన నాయగన్ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల హంగామా

'జన నాయగన్' విడుదల సందర్భంగా తమిళనాడులో థియేటర్ల వద్ద విజయ్ అభిమానులు ఘన సంబరాలు నిర్వహించారు. విజయ్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించగా, చెన్నైలో నటి త్రిష కూడా థియేటర్‌లో సందడి చేశారు.