Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్

కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్

జన్మదినం సందర్భంగా కేటీఆర్ కుటుంబంతో కలిసి కేసీఆర్, శోభ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!

ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!

ఆర్భాటాలకు దూరంగా పొదుపు, పెట్టుబడులు, ఆరోగ్యం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తూ బెంగళూరుకు చెందిన మేఘా–శుభమ్ జంట సింపుల్ లైఫ్‌స్టైల్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!

కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!

నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రం, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు ముగిశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా మూడు డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు కేంద్రానికి సీజేపీ గడువు విధించింది.

పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్

పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్

పేపర్ లీకేజీలపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిందితులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానాతో పాటు మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తీర్పు ఇవ్వనున్నాయి.

అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?

అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?

2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల తాజా పోల్స్‌లో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌కు విశేష ప్రజాదరణ లభించింది. దీంతో అమెరికా రాజకీయాల్లో యువ నాయకత్వానికి ఆదరణ పెరుగుతోందన్న చర్చ ప్రారంభమైంది.

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్టీఏకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.