Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ట్రాక్టర్ కు ఎదురెళ్లిన నాగుపాము..తగ్గేదే లేదంటూ ఫైర్

ట్రాక్టర్ కు ఎదురెళ్లిన నాగుపాము..తగ్గేదే లేదంటూ ఫైర్

పొలంలో పని చేస్తున్న ట్రాక్టర్‌కు ఎదురుగా పడగవిప్పి నిలిచిన నాగుపాము వీడియో వైరల్‌గా మారింది. ట్రాక్టర్ దగ్గరకు వచ్చినా వెనక్కి తగ్గని పాము ప్రవర్తనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఇది సహజ రక్షణ చర్యేనని నిపుణులు చెబుతున్నారు.

కింగ్ కోబ్రాతో చిన్నారి డ్యాన్స్..వైరల్ వీడియో

కింగ్ కోబ్రాతో చిన్నారి డ్యాన్స్..వైరల్ వీడియో

కింగ్ కోబ్రా ముందే నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ, దానిని ఆటపట్టించిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పాములతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని వన్యప్రాణుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిక్కిన పెద్ద చేపలు..మత్స్యకారులలో ఆనందం!

చిక్కిన పెద్ద చేపలు..మత్స్యకారులలో ఆనందం!

కాళేశ్వరం ప్రాజెక్టు వరద కాలువలో భారీ సైజు చేపలు చిక్కడంతో కరీంనగర్ జిల్లా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. 20 నుంచి 35 కిలోల బరువున్న చేపలు ఒక్కోటి రూ.3 వేల వరకు విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నారు.

కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఊరట

తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాటలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు ఊరట కలిగింది.

మరో టన్నెల్ ప్రమాదం.. ఏడుగురు కార్మికులు దుర్మరణం

మరో టన్నెల్ ప్రమాదం.. ఏడుగురు కార్మికులు దుర్మరణం

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా పీపల్‌కోటి టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుంగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 710 తగ్గి రూ.1,52,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,40,150 పలుకుతోంది. కిలో వెండి ధర సైతం రూ.5,000 తగ్గి రూ.2,55,000 వద్ద కొనసాగుతుంది.