Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఈడీ విచారణకు సినీనటి నిధి అగర్వాల్‌

ఈడీ విచారణకు సినీనటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీనటి నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.

రూపారెడ్డి మర్డర్ కేసులో సంచలన విషయాలు!

రూపారెడ్డి మర్డర్ కేసులో సంచలన విషయాలు!

దేవరకొండ నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. -రూపారెడ్డి హత్య కేసులో.. నాగార్జున స్కూల్ 10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులే నిందితులుగా తేలడం సంచలనం రేపింది

“చేయి”దాటిందా?..22ఏ భూములపై సీఎం సమీక్ష!

“చేయి”దాటిందా?..22ఏ భూములపై సీఎం సమీక్ష!

సీఎం రేవంత్ రెడ్డి సైతం స్వయంగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతిని ఇంటలిజెన్స్, మీడియా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షకు దిగి...సమస్య పరిష్కారానికి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని , సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని , సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

సనత్‌నగర్ టిమ్స్(TIMS) ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు టి.హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు.

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

కవిత ‘భూలక్ష్మి’ పథకం ప్రకటన

కవిత ‘భూలక్ష్మి’ పథకం ప్రకటన

భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చేందుకు ‘భూలక్ష్మి’ పథకం అమలు చేస్తామని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత ప్రకటించారు. సామాజిక న్యాయమే లక్ష్యమన్నారు.