Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

భూముల రిజిస్ట్రేషన్లకు ఒకటే వెబ్ పోర్టల్.. భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టళ్ల విలీనం

భూముల రిజిస్ట్రేషన్లకు ఒకటే వెబ్ పోర్టల్.. భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టళ్ల విలీనం

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, మండల తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ పోర్టళ్లను ప్రభుత్వం విలీనం చేయనున్నది. ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. అక్రమ రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేయనున్నది.

ఉప్పల్ నల్ల చెరువుకు చెరువుకు సరికొత్త జల కళ !

ఉప్పల్ నల్ల చెరువుకు చెరువుకు సరికొత్త జల కళ !

హైదరాబాద్ ఉప్పల్ నల్లచెరువు తాజా వర్షాలతో జలకళ సంతరించుకుంది. హైడ్రా రూ.20 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులతో చెరువు విస్తీర్ణం పెరిగి, వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, ఓపెన్ జిమ్‌తో విహార కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

గోదావరిలో వరద ఉదృతి.. ధవళేశ్వరం గేట్లు ఎత్తివేత

గోదావరిలో వరద ఉదృతి.. ధవళేశ్వరం గేట్లు ఎత్తివేత

ఎగువ రాష్ట్రాల వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాగా, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

పోలీస్ రిక్రూట్ మెంట్ ఆన్ లైన్ దరఖాస్తు తేదీల వెల్లడి

పోలీస్ రిక్రూట్ మెంట్ ఆన్ లైన్ దరఖాస్తు తేదీల వెల్లడి

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి

రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి లభించింది. షూటింగ్ సెట్స్‌లో ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకాన్ని స్వయంగా అందజేయగా, రాశీ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

భోగాపురం ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.