Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

దాదా గంగూలీకి బెదిరింపులు..పోలీసుల విచారణ

దాదా గంగూలీకి బెదిరింపులు..పోలీసుల విచారణ

సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు నెలలుగా లేఖలు వస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కొలంబియాలో భూకంప విలయం..భారీగా ఆస్తి, ప్రాణ నష్టం

కొలంబియాలో భూకంప విలయం..భారీగా ఆస్తి, ప్రాణ నష్టం

కొలంబియా దేశాన్ని భారీ భూకంపం వణికించింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం పశ్చిమ కొలంబియాను తీవ్రంగా కుదిపేసింది. మనిజాలెస్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రతతో దేశంలో ఇప్పటివరకు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు..క్షణాల్లో కొట్టుకపోయిన వంతెన

ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు..క్షణాల్లో కొట్టుకపోయిన వంతెన

చమేలీ జిల్లాలోని నితిన్ లోయ వద్ద వరద ఉదృతికి ఓ వంతెన పేక మేడలా కొట్టుకుపోయింది. కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో స్టీల్ వంతెన కొట్టుపోయిన వీడియో వైరల్ అవుతోంది.

ఆసియా ఏనుగు వరల్డ్ రికార్డు.. నిటారు కొండపై ఎక్కేసింది!

ఆసియా ఏనుగు వరల్డ్ రికార్డు.. నిటారు కొండపై ఎక్కేసింది!

అరుణాచల్ ప్రదేశ్ లోని నీలగిరి కొండలపై నిటారుగా ఉన్న కొండ వాలును అధిరోహిస్తున్న ఓ ఆసియా ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాల్ వైరల్ గా మారాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో నీలగిరి పర్వతంపై సముద్ర మట్టానికి 3,266 మీటర్ల ఎత్తులో సంచరిస్తున్న ఆసియా అడవి ఏనుగు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.