Vidhaatha

Latest Telugu News

Menu Icon

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

సీజేపీ వ్యంగ్య రూపంలో ఏర్పడినప్పటికీ.. ఏళ్ల తరబడి పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో నీట్‌ 2026 పేపర్‌ లీకేజీతో ఉద్యమరూపాన్ని సంతరించుకున్నది. వాస్తవానికి దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 152 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లీకేజీల మూలంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభకు గురయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.

‘పాండోరా బాక్స్‌’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ

‘పాండోరా బాక్స్‌’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ

పాండోరా బాక్స్‌! సమస్యల కుప్పను కదిలించడం అనే భావనతో తరచూ వార్తా పత్రికల్లో, మీడియాలో ఈ పదం కనిపిస్తూ ఉంటుంది.. వినిపిస్తూ ఉంటుంది. అసలు పాండారా బాక్స్‌ అంటే ఏమిటి? అందులో ఏమేం ఉన్నాయి?

వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం

వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతగా అందించాలని నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!

హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!

ఓ మొసలికి నదిలో లభించే ఆహారం తిని బోరు కొట్టిందో..లేక విద్యార్థులకు వండి పెడుతున్న ఆహారం రుచి చూడాలనుకుందో ఏమోగాని ఏకంగా ఓ హాస్టల్ మెస్ లోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !

మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా ప్రభుత్వం శంషాబాద్ బహదూర్ గూడ రైతులకు చెందిన 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. పోలీసు పహారాలో ప్రభుత్వం సేకరించిన రైతులకు చెందిన 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా, రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్‌గూడ గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని..ఇతరులను ఎవరిని అక్కడికి రాకుండా పహారా పెట్టారు.