Vidhaatha

Latest Telugu News

Menu Icon

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

విధాత ప్రత్యేకం

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఆన్ లైన్ ఎమోజీల వెనుక అర్థాలపై సైబర్ క్రైమ్ అలర్ట్ ఫోగ్రామ్

ఆన్ లైన్ ఎమోజీల వెనుక అర్థాలపై సైబర్ క్రైమ్ అలర్ట్ ఫోగ్రామ్

ఈ రోజుల్లో యువతను ప్రలోభపెట్టడానికి, ఆకర్షించడానికి ఎలాంటి ఎమోజీలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా పిల్లలను ఆన్‌లైన్ వేటగాళ్ల నుండి రక్షించండంటూ తల్లిదండ్రులకు తెలంగాణ పోలీస్ శాఖ అవగాహాన కల్పిస్తుంది.

శ్రీశైలంలోని సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలోని సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఉన్న ఓ సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్‌(36), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), గోగుల ఆదిలక్ష్మి(50), మణికంఠ(15)గా గుర్తించారు. 

మరో వీడియో విడుదల చేసిన అథ్లెట్ తక్కళ్ల పల్లి ప్రతిభ

మరో వీడియో విడుదల చేసిన అథ్లెట్ తక్కళ్ల పల్లి ప్రతిభ

తనపై వేధింపులకు సంబంధించి ఓ ఇంటర్య్యూలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కళ్లపల్లి ప్రతిభ..తను గతంలో ఎదుర్కోన్న వేధింపులకు సంబంధించి మరింత వివరణతో వీడియో విడుదల చేసింది.

శాంతించిన పసిడి, వెండి ధరలు

శాంతించిన పసిడి, వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ.1,50,100కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,65,000 వద్ద కొనసాగుతుంది.

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం తగ్గినా హైదరాబాద్‌లో మాత్రం 15 శాతం వృద్ధి నమోదైంది. క్యూ2లో హైదరాబాద్‌లో 13,196 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది.