Vidhaatha

Latest Telugu News

Menu Icon

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ఇక తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌.. రెవెన్యూ శాఖ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయనున్నది.

విధాత ప్రత్యేకం

హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

టిన్ డబ్బాలో చిక్కుకున్న ఎలుగుబంటి తల ..రక్షించిన ఆర్మీ

టిన్ డబ్బాలో చిక్కుకున్న ఎలుగుబంటి తల ..రక్షించిన ఆర్మీ

హిమాలయా పర్వత శ్రేణిలో ఎల్వోసీ సమీపంలోని ఓ మంచు పర్వతపు ఎలుగుబంటి తల టిన్‌ డబ్బాలో చిక్కుకోగా..భారత సైన్యం దానిని రక్షించడం వైరల్ గా మారింది.

ప్రపంచ సింహాల దినోత్సవం..నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి

ప్రపంచ సింహాల దినోత్సవం..నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి

ప్రపంచ సింహాల దినోత్సవం(ఆగస్టు 10) సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సింహాల జనాభా 23,000 వరకు ఉంటుందని అంచనా. భారత్ ఆసియా సింహాల సంఖ్య ఐదేళ్లలో 32.2% పెరిగి..891కి చేరినట్లుగా గుర్తించారు.

వానల కోసం మొసలికి పూజలు.. వీడియో వైరల్!

వానల కోసం మొసలికి పూజలు.. వీడియో వైరల్!

జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాల కోసం వింతగా మొసలికి పూజలు చేయడం..ఇప్పుడు వైరల్ గా మారింది. బీచ్ పల్లి కృష్ణా పుష్కర్ ఘాట్ లోకి వచ్చిన మొసలికి ఎదురుగా కూర్చుని అనిల్ శర్మ అనే పూజారి పూజలు నిర్వహించడం..ఆ సమయంలో మొసలి మౌనంగా కదలకుండా ఉండిపోవడం అందరిని అశ్చర్యపరిచింది.

స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,51,970వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 1,39,300 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి రూ. 2,50,000కు చేరింది.

రోడ్డు ప్రమాదాలు…15మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదాలు…15మంది దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ 2.25కోట్ల ఆర్థిక చేయూత

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ 2.25కోట్ల ఆర్థిక చేయూత

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇద్దరు పిల్లలకు చెరో కోటి, తల్లి అమృతమ్మకు రూ.25 లక్షలు అందజేసి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ తెలిపారు.