Odisha Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైళ్లు.. పల్టీలు కొట్టిన బోగీలు.. దృశ్యాలివే..
Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి...
Train Accidents | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాలు ఇవే..
Train Accidents | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘైరమైన రైలు ప్రమాదం జరిగిన విషయం విదితమే. బెంగళూరు - హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్,...
Odisha Train Accident | పట్టాలపై రక్తపుటేరులు.. తునాతునకలైన మృతదేహాలు..
Odisha Train Accident | ఒడిశాలో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు రైలు ప్రమాదాలు.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు రక్తసిక్తమయ్యాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. ప్రమాదం...
Odisha | నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీ..! ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?
Odisha | ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి మాటలకందని మహా విషాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900 మందికి పైగా...
SpinOk Spyware | స్మార్ట్ఫోన్ యూజర్లకు అలెర్ట్..! ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి..! అవేంటంటే..!
SpinOk Spyware | ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్నది. ఎవరికి వారు తమకు నచ్చిన యాప్స్ను ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఎదిపడితే...
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగి ఘోర రైలు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ దుఃఖ...
Coromandel Express | ఘోర రైలు ప్రమాదం..! పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్ప్రెస్.. 207...
Coromandel Express accident |
కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. బెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఒడిశా బాలసోర్ జిల్లాలో పట్టాలు తప్పింది. ఆ తర్వాత వేరే మార్గంలో వస్తున్న...
EC | వారిని బదిలీ చేయండి.. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ ఆదేశం
EC |
జూలై 31 గడువు పెట్టిన ఈసీ
విధాత: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ ప్రారంభించింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం...
Rahul Gandhi | ఐక్యంగా ప్రతిపక్షం.. ఆశ్చర్యపర్చేలా 2024 ఫలితాలు: రాహుల్గాంధీ
Rahul Gandhi
దానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం
అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యలు
మోదీ అజేయుడు కాదు.. దుర్బలుడు
దేశ మీడియాలో నరేంద్ర మోదీ భజన
విధాత: దేశంలో ప్రతిపక్ష పార్టీలు తిరుగులేని...
Sadhvi Niranjan Jyoti | మోదీ.. యోగి దేవదూతలు! దేశ వాతావరణాన్ని మార్చేశారు: సాధ్వి నిరంజన్ జ్యోతి
Sadhvi Niranjan Jyoti
ప్రపంచంమంతా మోదీ అభిమానులే
సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు
విధాత: ప్రధాని మోదీని పొగిడేందుకు బీజేపీ నాయకులు తరచూ ఎక్కడలేని ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. మొన్నామధ్య హైదరాబాద్ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ...