ఎగిరిన అసమ్మతి జెండా.. గోవా క్యాంపులో ఎల్లారెడ్డి కౌన్సిలర్లు!
అవిశ్వాసానికి రంగం సిద్ధం
చైర్మన్ ఒంటెద్దు పోకడతో అసమ్మతిలో కౌన్సిలర్లు
విధాత, నిజామాబాద్: మున్సిపల్ కౌన్సిళ్ల పాలకవర్గాల పదవీ కాలం మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో చైర్మన్లపై అసమ్మతి గళం వినిపిస్తోంది. తాజాగా కామారెడ్డి...
టీచర్ల బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలి: పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్
విధాత: ఒకవైపు పాఠశాలలు పనిచేస్తున్న సమయంలో హడావుడిగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన అవసరమేంటని ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్ ప్రశ్నించారు.
బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లో చేపట్టాలని...
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే కేసీఆర్ సంకల్పం
మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణానికి రూ.160 కోట్లు నిధులు మంజూరు
సూర్యాపేట మెడికల్ కాలేజీ వైట్ కోట్ ఉత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: సమాజంలో అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే గణనీయమైన పురోభివృద్ధిని...
KCRకు బూట్లు కొనిచ్చేంత పెద్ద దానివా: షర్మిలపై పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజం
విధాత: సీఎం కేసీఆర్కే బూట్లు కొనిచ్చేంత పెద్దదానివైపోయినావా నీవు.. లేక బూట్ల షాప్ ఏమైనా పెట్టుకున్నావా అంటూ వైసిపి తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు....
BRSతోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీష్రెడ్డి
మోతె మండలంలో కాంగ్రెస్ ఖాళీ
విధాత: బీఆర్ఎస్తోనే దేశానికి వెలుగు అని రాష్టం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ నియోజకవర్గం మోతే మండలం మామిళ్ల గూడెంలో జరిగిన...
BRS వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మాజీ మంత్రి విజయరామారవు
విధాత: సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి, కేంద్రంలోని ప్రధాని మోడీ విజయాలను ప్రచారం చేస్తూ తద్వారా బీజేపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని...
ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీకోసం’: ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే పద్మాదేవేంద్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతినెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు...
మాకొద్దు.. ఈ ఫార్మా కంపెనీలు.. కిష్టాపురం వాసుల ఆందోళన
విధాత: మా నీళ్లను.. మా పంటలను కలుషితం చేస్తూ.. చివరికి మా బతుకులను నాశనం చేసే కాలుష్యం మహమ్మారి ఫార్మా కంపెనీలు మాకొద్దంటూ మునుగోడు నియోజకవర్గం కిష్టాపురం వాసులు గురువారం ఆందోళన నిర్వహించారు....
ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ముఖ్యంగా సందీప్ కిషన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన మైఖేల్, పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్...
అక్కడ 100 కోట్లు కొల్లగొట్టింది.. ఇక్కడ ప్రచారానికే దిక్కు లేదు!
కంటెంట్ ఉన్నా.. ప్రమోషన్ లేకపోతే అంతే!
విధాత: ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగా ఉంటుంది. భారీ స్టార్లు నటించారా లేదా ?బడ్జెట్ సినిమానా భారీగా తెరకెక్కిందా? హీరో హీరోయిన్లు క్రేజ్...