అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులుకు కరోనా

వారం రోజుల కిందట తమ్మినేని సతీమణి వాణిశ్రీ శ్రీకాకుళంలోని మెడికవర్‌ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల కిందట స్పీకర్‌ కూడా కరోనా లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం వీరిద్దరికీ సీరియస్ గా వుంది.డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

  • Publish Date - May 4, 2021 / 04:43 AM IST

వారం రోజుల కిందట తమ్మినేని సతీమణి వాణిశ్రీ శ్రీకాకుళంలోని మెడికవర్‌ ఆస్పత్రిలో చేరారు.

నాలుగు రోజుల కిందట స్పీకర్‌ కూడా కరోనా లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం వీరిద్దరికీ సీరియస్ గా వుంది.డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Latest News