ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

రాష్ట్రంలోని జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి. కరోనా వైపరీత్య పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతోధిక సేవలందిస్తున్నారు.మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అక్రిడేషన్ లు మంజూరు చేయలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాయి.జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించండి.కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రు. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వండి.

  • Publish Date - May 4, 2021 / 05:13 AM IST

రాష్ట్రంలోని జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి.

కరోనా వైపరీత్య పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతోధిక సేవలందిస్తున్నారు.మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అక్రిడేషన్ లు మంజూరు చేయలేదు.

ఇప్పటికే పలు రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాయి.జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించండి.కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రు. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వండి.

Latest News