ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకొని ధైర్యంగా ఉండండి-MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ లో నూతన 20 సిలిండర్ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి . ◆ఈ ప్లాంట్ ద్వారా గంటకు 5000 లీటర్లు ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ◆శ్రీకాళహస్తిలో ఆరోగ్యశ్రీ వర్తించే MGM ఆసుపత్రిలో, పేద ప్రజలకు తక్షణమే ఆక్సిజన్ అందించుటకు ఈ ప్లాంట్ ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ◆అలాగే ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా కరోనాతో తీవ్ర శ్వాస ఇబ్బంది పడుతున్న వారికి ఏంతో ఉపశమనం […]

  • Publish Date - May 1, 2021 / 10:17 AM IST

శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ లో నూతన 20 సిలిండర్ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .

◆ఈ ప్లాంట్ ద్వారా గంటకు 5000 లీటర్లు ఆక్సిజన్ జనరేట్ అవుతుంది.

◆శ్రీకాళహస్తిలో ఆరోగ్యశ్రీ వర్తించే MGM ఆసుపత్రిలో, పేద ప్రజలకు తక్షణమే ఆక్సిజన్ అందించుటకు ఈ ప్లాంట్ ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది.

◆అలాగే ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా కరోనాతో తీవ్ర శ్వాస ఇబ్బంది పడుతున్న వారికి ఏంతో ఉపశమనం దొరకనుంది.

◆పేద ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన MGM యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే .

◆అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంది దాని ఆక్సిజన్ సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులతో సంప్రదింపులు జరిపిన ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో MGM హాస్పిటల్ MD G.మయుర్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Latest News