Site icon vidhaatha

జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ గా తిరిగి రామలింగరాజు ను నియమించిన గవర్నర్ హరిచందన్..

విధాత :గత మే నెలలో రామలింగరాజు ను పదవి నుంచి తొలగించిన ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కు బాధ్యతలు అప్పగింత.రామలింగరాజు తొలగింపుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.సుప్రీంకోర్టు స్టే తో తిరిగి రామలింగరాజు ను వీసీగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్.

Exit mobile version