Site icon vidhaatha

నూతన జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా పీఎం మోదీ వర్చువల్‌ సమావేశం

విధాత:సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఐటీ అధ్యాపకులు తదితరులు.క్యాంప్ కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ,విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Exit mobile version