Site icon vidhaatha

రాజ్యసభలో పోలవరం,పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైయస్ఆర్సీపీ ఎంపీలు నోటీసులు

  1. పోలవరం ప్రాజెక్టు,సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధులు విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద్ర నోటీసు ఇచ్చిన పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
  2. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి.. పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 క్రింద నోటీసు ఇచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
Exit mobile version