Site icon vidhaatha

ప్రకాశం, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ప్రకాశం జిల్లా
మార్కాపురం, తర్లుపాడు, కోనకనమిట్ల, హనుమంతునిపాడు, బేస్తవారిపేట, వెలిగండ్ల, కంభం, అర్ధవీడు, గిద్దలూరు.

కర్నూలు జిల్లా
నంద్యాల, గోస్పాడు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, గూడూరు
మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Exit mobile version