Site icon vidhaatha

మహిళలకు అండగా వైయస్ జగన్ ప్రభుత్వం

విధాత :మహిళా ఆర్థిక స్వావలంభన దిశగా ఎపి సర్కార్ మరో ముందడుగు.మహిళలకు అండగా నిలుస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి.నేడు 14 ప్రముఖ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు మంత్రుల కమిటీ సమక్షంలో ఎంఓయులపై సంతకాలు చేయనున్న అధికారులు.గత ఏడాది 3 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పన.ఈ ఏడాది చేయూత, ఆసరా పధకాల ద్వారా మహిళలకు రూ.11 వేల కోట్లు లబ్ధి వ్యాపార, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడిగా ఈ సొమ్ము.

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Exit mobile version