శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమను జాతర మహోత్సవ తేదీలు ఇవే

విధాత:ఉత్తరాంధ్ర ఇలావేల్పు, భక్తులు కొంగుబంగారం అయిన శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమను జాతర మహోత్సవాలు తేదీలు ప్రకటించిన దేవాదాయశాఖ అధికారులు.అక్టోబర్ 18 వ తేదీన తోలేళ్ళు ఉత్సవం.అక్టోబర్ 19 వ తేదీ న అమ్మవారి సిరిమను మహోత్సవం.జరగనునట్లు ప్రకటించిన అధికారులు.

  • Publish Date - September 2, 2021 / 12:04 PM IST

విధాత:ఉత్తరాంధ్ర ఇలావేల్పు, భక్తులు కొంగుబంగారం అయిన శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమను జాతర మహోత్సవాలు తేదీలు ప్రకటించిన దేవాదాయశాఖ అధికారులు.
అక్టోబర్ 18 వ తేదీన తోలేళ్ళు ఉత్సవం.అక్టోబర్ 19 వ తేదీ న అమ్మవారి సిరిమను మహోత్సవం.
జరగనునట్లు ప్రకటించిన అధికారులు.

Latest News