Site icon vidhaatha

మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిసిన వైవి.సుబ్బారెడ్డి

విధాత:కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వైవి.సుబ్బారెడ్డి సుమారు గంటపైగా సాగిన సమావేశం. ఇరువురు చాలా సేపు అంతరంగికంగా మాట్లాడుకున్నట్టు తెల్సింది ఏమి మాట్లడు కున్నది తెలియ రాలేదు.
అనతరం సుబ్బా రెడ్డి స్వయంగా స్వామి వారికి తీర్థ ప్రసాదాలను యడ్యూరప్ప కు అందించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

Exit mobile version