Site icon vidhaatha

చంద్రబాబు పై విరుచుకుపడ్డ … మంత్రి పెద్దిరెడ్డి

విధాత:ఇతర రాష్ట్రాల్లో మామిడికి ఇస్తున్న దానికంటే ఎక్కువ ధర చిత్తూరు జిల్లాలో రైతులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మామిడికి మార్కెట్‌లో రేటు తగ్గుతోందని తెలియగానే సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. జిల్లా యంత్రాంగంను రంగంలోకి దింపి మామిడి ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…

ReadMore:వైయస్ రాజశేఖరరెడ్డి ఒక నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Exit mobile version