Site icon vidhaatha

ఒలెంపిక్స్ లో భారత్ రాన్నున్న మరో 3,4 పతకాలు

ఒలెంపిక్స్ లో భారత్ కు మరో 3,.4. పతకాలు రానున్నాయి.. లవ్లీనా కాంస్యం సాధించింది.

  1. రెజ్లింగ్ లో 57 కెజిల పోటీలో రవికుమార్ దహియా ఫైనల్ చేరిక. రేపు కజకిస్థాన్ రెజ్లర్ తో ఫైనల్ పోటీ…
  2. 86 కేజీ ల బాక్సింగ్
    విభాగంలో సేమీస్ లో దీపక్ ఓటమి.. రేపు కాంస్య పతకం కోసం పోటీ.‌
    బాక్సింగ్ సెమీఫైనల్ లో లవ్లీనా ఓటమి… కాంస్య పతకం సాధించింది… పతకం సాధించిన 3వ బాక్సర్ గా రికార్డు..
  3. జావెలిన్ త్రో లో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా…7వ తేదీ ఫైనల్ పోటీ..
Exit mobile version