Site icon vidhaatha

దుర్గమ్మను దర్శించుకున్న పీవీ సింధు.. 2024లో స్వర్ణం సాధిస్తా

విధాత:ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్న క్రీడాకారిణి సింధు.క్రీడాకారిణి సింధు కి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు.ప్రత్యేక పూజలు నిర్వహించిన సింధు కుటుంబ సభ్యులు.అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం చేసిన వేద పండితులు
అమ్మవారి ప్రసాదం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందించిన ఆలయ ఈఓ భ్రమరాంబ.

పి.వి.సింధు కామెంట్స్

టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చాను.ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది..ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది.2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి.ఈసారి స్వర్ణం సాధించాలి.

Exit mobile version