Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. రూ.1499కే విమాన టికెట్‌..

ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. న‌మ‌స్తే వరల్డ్ సేల్‌లో రూ.1499కే దేశీయ విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Namaste World Sale-Air India

ఎస్ఐఆర్ పై సుప్రీంలో సీఎం మమత బెనర్జీ సవాల్.. న్యాయవాదిగా వాదనలు !

పశ్చిమ బెంగాల్ లో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(SIR) ను సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ నేడు బుధవారం కొనసాగనుంది. ఈ కేసు వేసిన సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించేందుకు అనుమతించాలంటూ సీజేఐ సూర్యకాంత్ ను కోరడం ఆసక్తికరంగా మారింది.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ఆల్ టైమ్ రికార్డు ధరలు నుంచి ఐదు రోజులుగా భారీ పతనానికి గురైన బంగారం, వెండి ధరలు బుధవారం నాటికి మళ్లీ పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.6,600పెరిగి, రూ.1,60,530కి చేరింది. కిలో వెండి ధర రూ. 20,000పెరిగి రూ.3,20,000లకు చేరింది.

రాత్రి 7 గంట‌ల త‌ర్వాత చేతిలో మొబైల్ క‌నిపిస్తే రూ. 500 జ‌రిమానా..!

Mobile Phone | మీరు చ‌దువుకునే విద్యార్థులా..? అయితే రాత్రి 7 త‌ర్వాత మొబైల్ ఫోన్( Mobile Phone ) చూస్తున్నారా..? అయితే మీకు జ‌రిమానా త‌ప్ప‌దు. రాత్రి 7 త‌ర్వాత మొబైల్ వినియోగించినందుకు రూ. 500 జ‌రిమానా చెల్లించాల్సిందే. ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని ఓ గ్రామంలోని పౌరులంద‌రూ తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. మ‌రి ఆ గ్రామం ఎక్క‌డ ఉందంటే.. పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర‌( Maharashtra )లో.

ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ ప్రచారంలో నిజమెంత?

ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం నిజమా? 823 ఏళ్లకోసారి వచ్చే అద్భుతమా? కాదు. అసలు క్యాలెండర్ సూత్రాల ప్రకారం ఇది సాధారణ నాన్-లీప్ ఇయర్ ఫిబ్రవరి మాత్రమే. పూర్తి ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ చదవండి.

February 2026 desk calendar image used in fake miracle month social media posts

ఇక వరంగల్​ నుండి హైదరాబాద్​కు ఈజీగా అప్​&డౌన్​ చేయొచ్చు

హైదరాబాద్–వరంగల్ మధ్య ‘నమో భారత్’ ఆర్​ఆర్​టీఎస్​ ప్రయాణం గంటలోనే పూర్తి కానుంది. కేంద్ర ఆర్థిక సర్వేలో నేడు ప్రస్తావించిన ఈ కారిడార్ తెలంగాణ అభివృద్ధికి కీలకం. ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక వృద్ధికి ఇది బలమైన ఆధారం కానుంది. రవాణా రంగంలో రాష్ట్రానికి కొత్త దిశ చూపే ప్రాజెక్ట్ ఇది.

Hyderabad Warangal RRTS corridor featured image with Namo Bharat train and Telangana landmarks

లావ‌ణ్య‌కి కోపం వ‌చ్చింది..

Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఆనందానికి అవధులు లేవు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కావడంతో వారి ఇంట్లో సంతోషం రెట్టింపైంది. జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది.