Vidhaatha

Latest Telugu News

Menu Icon

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.

విధాత ప్రత్యేకం

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

గోవా మార్క్… ఏపీ బీచ్‌ల‌లోనూ ఇక‌పై బార్లు

గోవా మార్క్… ఏపీ బీచ్‌ల‌లోనూ ఇక‌పై బార్లు

గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బీచ్ షాక్స్, బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖ, సూర్యలంకలో పైలట్ ప్రాజెక్టుగా బీర్, వైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా 9552300009 వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!

రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!

బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి డీజిల్ చోరీ చేసిన వీడియో వైరల్ అయింది. రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన

యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో క్రూడాయిల్ ధరలు తగ్గినా, భారత్‌లో పెట్రోల్-డీజిల్ ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు.