కోవిడ్ చికిత్స పొందుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన బొడ్డు భాస్కర రామారావు..
1982 సామర్లకోట సమితి అధ్యక్షుడిగా, 1984 జడ్పీ చైర్మన్ గా 1994 – 99, 1999 – 2004 మధ్య రెండు సార్లు పెద్దాపురం శాసనసభ్యునిగా 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీ గా పని చేసి చేసిన బొడ్డు భాస్కర రామారావు..
ఆయన స్వగ్రామం పెద్దాడలో అంత్యక్రియలుకు ఏర్పాట్లు.