Site icon vidhaatha

ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం లో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల నడిగడ్డ సమీపంలోని
మాల్దార్ పేట లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు.

Exit mobile version