Site icon vidhaatha

ఉపాధి హామీ పనుల్లో అప శృతి

విధాత:చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామపంచాయతీ లోని బొప్పరాజు పల్లి లో కూలిపనులు చేస్తుండగా గుండు రాయి దొర్లడం తో రాయి క్రిందపడి మహిళ మృతి.అను పల్లికి చెందిన బి సులోచనమ్మ మృతిచెందడంతో గ్రామం శోక సముద్రం.

Exit mobile version