విధాత : వరంగల్ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్రెడ్డి శనివారం బీఆరెస్లో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ భవన్లో బీఆరెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ టికెట్ను రాకేశ్రెడ్డి ఆశించారు. అయితే జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారావుకు ఆ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్రెడ్డి బీఆరెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆరెస్లో చేరిన బీజేపీ నేత రాకేశ్ రెడ్డి
విధాత : వరంగల్ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్రెడ్డి శనివారం బీఆరెస్లో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ భవన్లో బీఆరెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ టికెట్ను రాకేశ్రెడ్డి ఆశించారు. అయితే జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారావుకు ఆ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్రెడ్డి బీఆరెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, […]
Latest News

ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. వైరల్ వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
హామీలు అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదు : కాంగ్రెస్ సర్కారుకు సీపీఐ నేత కూనంనేని హెచ్చరిక
ఇంజెక్షన్లకు ఇక గుడ్బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు