Site icon vidhaatha

Gold Rate | సామాన్యులకు షాక్‌ ఇచ్చిన బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధర.. వెండి మరింత పైపైకి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి.

గురువారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.500 పెరిగి.. రూ.55,600కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.550 పెరిగి.. రూ.60,650కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.60,800 వద్ద కొనసాగుతున్నది.

ముంబయిలో ముంబైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,650కి చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,980కి పెరిగింది. బెంగళూరులో బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,600గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,650 వద్ద ట్రేడవుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 60,650 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ ఇటీవల వరుసగా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగి కిలోకు రూ.78,400 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82వేల మార్క్‌ను అందుకున్నది.

Exit mobile version